హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ పరీవాహక ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. జీవో 111కు విరుద్ధంగా చేపట్టిన ఆ అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని గురువారం రాష్ట్ర ప్�
రేవంత్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో అక్షయపాత్రలాంటి హైదరాబాద్ ఆర్థిక ఇంజిన్ అస్తవ్యస్తంగా మారింది. ఏడాదిన్నరలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది లేద�
HMDA | కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగంపై తాటికాయపడినట్లుగా మారింది. సంస్కరణల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భవన నిర్మాణ రంగంలో మరింత అధ్వానంగా మారుస్తోంది.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం (Haritha Haram) ద్వారా ఖాళీ స్థలాలను గుర్తించి కోట్లాది మొక్కలను నాటింది. దీంతో పదేండ్లలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ�
భూములను భారీగా సమీకరిద్దాం... మౌలిక వసతులు కల్పిద్దాం. ఇక వాటిని లే అవుట్లుగా అభివృద్ధి చేసి సొమ్ము చేసుకుందామనే మార్కెటింగ్ స్ట్రాటజీతో హెచ్ఎండీఏ రూపొందించిన వ్యూహం బెడిసికొట్టింది. భూములు ఇచ్చే వార�
హెచ్ఎండీఏ పరిధిలో హైకోర్టు చెరువులను పర్యవేక్షిస్తున్నా... హద్దుల నిర్ధారణ ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. హెచ్ఎండీ పరిధిలోని చెరువుల హద్దుల నిర్ధారణపై గతంలో విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్�
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ మిద్దె తోటల సాగుబడి ప్రాముఖ్యతను తెలుసుకోవాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవాస్తవ అన్నారు. అగ్రి-హోర్ట్ సొసైటీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున�
HMDA | శంషాబాద్లోని హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు ఓ వర్గం యత్నించింది. నిజాం వారసులుగా చెప్పుకుంటూ తప్పుడు పత్రాలతో సుమారు 214 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.
కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనక అసలేం జరిగింది? ప్రభుత్వ పెద్దలు ఏం చేయాలనుకున్నారు? విద్యార్థుల ఆందోళన.. పచ్చని చెట్లను సర్కారు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేయడం జాతీయస్థా
ల్యాండ్ రెగ్యులరైజేషన్ పథకంపై ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంటే... తట్టెడు మంది కూడా స్పందించలేదు. దీంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ద్వారా వేల కోట్ల ఆదాయం ఆడియాశలయ్యాయి.
HMDA | ప్రాజెక్టుల కోసం నిధుల సేకరించాలని భావించిన హెచ్ఎండీఏ వెనకడుగు వేస్తోంది. పెండింగ్, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.20వేల కోట్ల ఫూలింగ్ చేసేందుకు ఏజెన్సీలను నియమించుకున్నది. కానీ నిధుల కోస