Jawahar Nagar | జవహర్నగర్, మార్చి 1: జవహర్నగర్లో కబ్జాదారులు రెచ్చిపోయారు. సర్కారు భూములపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ పట్టించుకోకుండా కబ్జాలకు తెరలేపారు. ప్రభుత్వం వేసిన కంచెలను రాత్రికి రాత్రే �
కొత్తపేట హుడా కాంప్లెక్స్... అత్యంత రద్దీ, వ్యాపారపరంగా అత్యంత డిమాండ్ ఉన్న కూడలికి ఆనుకున్న ప్రదేశం. అలాంటిచోట హెచ్ఎండీఏకు ఒకటీ, అరా కాదు... ఏకంగా 4,311 చదరపు అడుగుల స్థలం ఉంది. అక్కడున్న పాత వ్యాపార సముదాయ �
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత క్లిష్టంగా మారింది. అరకొర సిబ్బంది, రెండు విభాగాల మధ్య సమన్వయంతో జరగాల్సిన వ్యవహారాలతో దరఖాస్తుల పరిశీలన అసాధ్యమనే అభిప్రాయం వ్�
తొలిదశలో ఆరు చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా అవసరమైన చర్యలను ప్రారంభించింది. ఇప్పటివరకు చెరువుల్లో ఉన్న ఆక్రమణల తొలగింపుకే పరిమితమైన హైడ్రాకు పరిరక్షణ బాధ్యతలు చేపట్టడానికి అవసరమైన నిధులను హెచ్�
Jawahar Nagar | కూలీ పనిచేసుకుని బతికే వారిపై హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు క్రూరత్వం చూపించారు. కనికరం కూడా లేకుండా వారిని ఇండ్లలో నుంచి బయటకు లాక్కొచ్చి.. ఇండ్లను నేలమట్టం చేశారు.
మియాపూర్ బస్సు బాడీ ఎదుట సర్వే నంబర్ 20,21ల్లో విలువైన హెచ్ఎండీఏకు సుమారు 2500 చదరపు స్థలం ఉంది. ఇందులో గుడిసెలను వేయించి, చిన్నపాటి వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్థలం మియాపూర్-బొల్లారం రహదారిని అ�
మార్కెట్లో అమ్మకాలు లేవు. ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. ఇక భూములను వేలం వేయడం కంటే... ముందుగా భూములను సమీకరించుకోవడమే ఉత్తమమనే భావన హెచ్ఎండీఏ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
కంచె చేను మేసిన చందంగా తయారైంది... ఆ హెచ్ఎండీఏ భూమి తీరు. విలువైన స్థలాన్ని కాపాడేందుకు అధికారులు కాపలాగా ఓ సెక్యూరిటీ గార్డును నియమిస్తే అతనే ఆ భూమి కబ్జా కథను నడిపిస్తుండటం గమనార్హం.
నైసర్గిక స్వరూపం రోజురోజుకూ మారుతుండడంతో జిల్లా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇప్పటికే జిల్లాను వికారాబాద్, మేడ్చల్ జిల్లాలుగా విభజించారు. జిల్లాలోని శివారు ప్రాంతాలన్నింటినీ మున్సిపాలిటీలు, మ
హెచ్ఎండీఏ చేపట్టను న్న రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు పరిహార చెల్లింపు నగదు రూ పంలోనే జరగనుంది. నార్త్ సిటీ మీ దుగా రెండు ఎలివేటెడ్ కారిడార్లను దాదాపు రూ.12 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేంద�
HMDA | హెచ్ఎండీఏ చేపట్టనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు పరిహార చెల్లింపు నగదు రూపంలోనే జరగనుంది. గతంలో టీడీఆర్ రూపంలో పరిహారం చెల్లించేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైనా... క్షేత్రస్థాయిలో తీవ్ర వ
150 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు వెంబడి ఉన్న 300 కిలోమీటర్ల పైచిలుకు రేడియల్ రోడ్లు, సర్వీసు రోడ్లు రోజురోజుకూ అధ్వాన్నస్థితికి దిగజారుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత కీలకమైన సర్వీసు రోడ్లను, �
జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు చెరువుల సంరక్షణ, సుందరీకరణకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. రేవంత్ సర్కార్ అధికా రంలోకి రావడం
హెచ్ఎండీఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్పై దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని అనువైన ప్రాంతాలను ఎంపిక చేయగా.., వచ్చే రెండు నెలల్లో పనులు మొదలు కానున్నాయి. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో భూ యజమానులతో సంప్రద