హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని ఖాళీ జాగాల విలువను లెక్కించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏడు జిల్లాల వరకు విస్తరించిన హెచ్ఎండీఏ ల్యాండ్ బ్యాంక్ నివ�
నగరంలో మౌలిక వసతులను మెరుగుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. ఉప్పల్ స్కై వాక్ వే తరహాలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే మెహదీపట్నం కేంద్రంగా స్కై వాక్ వేను నిర్మించేందుకు హెచ్ఎండీఏ పనులు చేప
హెచ్ఎండీఏ పరిధిలో అనుమతుల జారీలో ఎలాంటి మార్పు లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా నిర్మాణదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నా... పనితీరులో మార్పు రావడం లేదు.
హైడ్రాకు చెరువుల సర్వే కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నది. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల ఆక్రమణలపై హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిపై కమిషనర్ రంగనాథ్ దృష్టిపెట్టారు.
ఖజానా నిండే ల్యాండింగ్ పూలింగ్ ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించిన హెచ్ఎండీఏ... అంతలోనే ఆపేసింది. ఓఆర్ఆర్ వరకు శరవేగంగా విస్తరించిన హైదరాబాద్ నగరానికి అనుగుణంగా భారీ లే అవుట్లకు డిజైన్ చేయగా, ప�
జీహెచ్ఎంసీలో లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) పథకం లబ్ధిదారుల సహనానికి పరీక్ష పెడుతున్నది. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణతో ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని ఆరాటపడేవారికి జీహెచ్ఎంసీ అధికారులు ముప్ప�
భూముల వేలానికి వ్యతిరేకం అంటూ నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ పార్టీయే... అధికారంలోకి వచ్చిన తర్వాత కోకాపేట భూములపై ఆశల మేడలను కట్టుకుంటున్నది. అందుకు విలువైన కోకాపేట్ భూములను విక్రయించాలని హెచ్ఎండీ�
హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ నిర్ధారణ డైలీ సీరియల్లా మారింది. ఓవైపు చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రచారం చేసుకుంటుంటే... మరోవైపు చెరువుల ప�
రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో సాఫీగా సాగిపోతున్న భవనాలు, లేఅవుట్ల అనుమతి విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డు పెట్టింది. ‘బిల్డ్ నౌ’ పేరుతో ఏదో కొత్త విధానం తెరపైకి తెచ్చింది.
నగరంలో ఓవైపు కాలుష్యం తీవ్రత పెరుగుతుంటే, మరోవైపు ప్రాణవాయువును అందించే భారీ వృక్షాలను కూల్చేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తుంది. రోడ్డు విస్తరణ కోసం ఏకంగా 470 వృక్షాలను హెచ్ఎండీఏ తొలగించనుంది.
రాజు తలిస్తే దెబ్బలకు కొదువ అన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వ్యవహారిస్తున్నారు. తెలియక తప్పు చేసిన సామాన్యుడిని ముప్పు తిప్పలు పెట్టే... ప్రభుత్వ యంత్రాంగమే తప్పటడుగులు వేసేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్ యూసుఫ్గూడలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గరలోనే రంగనాథ్ ఇల్లు ఉందని, అది చెరువు బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ బహిష్కృతనేత బక్క జడ్సన్ తెలిపారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు లేవు. ఇదే హెచ్ఎండీఏ పరిధిలో పాలన పడకేసేలా చేస్తోంది. ఉన్నతాధికారులే విధులకు దూరంగా ఉండటంతో.. సిబ్బంది పనితీరు సాధారణ జనాలను ముప్పు తిప్పులు పెడ�
చ్ఎండీఏ పరిధిలో బడా ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాసులు కురిపించే హైరైజ్ ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మామూలు భవనాలకే ముప్ప తిప్పలు పెట్టే యంత్రాం�