‘సారూ... మా గరీబోళ్ల ఇండ్లు కూల్చితే ఏమోస్తాది? కూలీనాలీ చేసి పస్తులుండి చిన్న రేకుల ఇంటిని నిర్మించుకుని జీవిద్దామనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా పేదలపైనే ఉగ్రరూపం చూపటం ఏంటి..’ అని జవహర్నగర్ వాసులు క�
అవుటర్పై డబుల్ డెక్కర్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులను హెచ్ఎండీఏ వేగవంతం చేసింది. తొలిసారిగా ఓఆర్ఆర్పై రెండంతస్తుల ఫ్లైఓవర్తో బుద్వేల్ నుంచి వచ్చే వాహనాల రద్దీ భారీగా తగ్గనుంది.
HMDA | పేరేమో బంగారం అంటగట్టేది ఏమో తగరం అన్నట్టుంది జగద్గిరిగుట్టలో హెచ్ఎండీఏ అభివృద్ధి పనుల తీరు. జగద్గిరిగుట్ట- షాపూర్ నడుమ ఉన్న హెచ్ఎంటీ ఖాళీ స్థలాన్ని ఏడాదిన్నర క్రితం హెచ్ఎండీఏకి కేటాయించారు. ఇంకేము�
ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను ఏమార్చరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఎన్నికల ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారని, ఇప్పుడేమో �
హైదరాబాద్ మహా నగరంలో రియల్ఎస్టేట్ రంగం కోలుకునే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. గతమెంతో ఘనం... వర్తమానం శూన్యం... భవిష్యత్తు అయోమ యం... అన్నట్టుగా హైదరాబాద్ మహా నగర రియల్ఎస్టేట్- నిర్మాణరంగాల పర
కుప్పకూలిన రియాల్టీతో హెచ్ఎండీఏ ఖజానా ఖాళీ అవుతుంటే.. ప్రభుత్వం నుంచి నిధుల్లేక విలవిల్లాడిపోతున్నది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ సర్కారు చెప్పుకుంటున్నా.. ప్రాజెక్టుల నిర్మాణానికి చిల
Chitra Layout | ఆర్కేపురం డివిజన్ చిత్రా లేఅవుట్ కాలనీలో హెచ్ఎండీఏకు సంబంధించిన విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని ఆదేశాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దరఖాస్తుల పరిశీలన పూర్తి అయిన వారు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉండేది. కాని దరఖాస్తుల పరిశీలన పూర్త�
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు జిల్లాలున్న హెచ్ఎండీఏలో మరో నాలుగు జిల్లాలను విలీనం చేస్తూ మొత్తంగా 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో 10472 �
హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎంటీ స్థలాన్ని రెండేండ్ల క్రితం హెచ�
హైదరాబాద్ నగరంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. అన్ని సౌలతులతో డెవలప్ చేసిన ప్లాట్లను కూడా విక్రయించలేకపోతుంది. దీనికి మార్కెట్లో నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థ�
‘మియాపూర్లో నివాసం ఉండే రఘుబాబు ఐదేళ్ల కిందట పటాన్చెరూ సమీపంలో 242 గజాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్ను కొనుగోలు చేశారు. అవగాహన రాహిత్యంతో ఎల్ఆర్ఎస్ సమయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు.
Miyapur | మియాపూర్లోని సర్వే నెంబర్ 92, 93, 94, 96, 97, 98, 100లలో ఉన్న స్థలాలపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుందని, కోర్టు తీర్పు వచ్చే వరకు తమ స్థలాల చుట్టూ హెచ్ఎండీఏ అధికారులు ఫెన్సింగ్ వేయవద్దని ప్రశాంత్నగర్ కాలనీ అ