HMDA | చారిత్రాత్మక గోల్కొండ కోట, కటోరా హౌస్, సెవెన్ టూంబ్స్ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపడానికి హెచ్ఎండీఏ నుంచి 75 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు శనివారం హెచ్ఎండీఏ అధికారులతో కార్వాన్ ఎమ్మెల్య
11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏలో పురోగతి లేకుండా పోయింది. అట్టహాసంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే ఆ విభాగం కుంటుపడింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయక, కొత్త ప్రాజెక్టులను చేపట్టక ప్రణాళి�
11 జిల్లాలు.. వందలాది గ్రామాల పరిధిలో వేలాది ఎకరాలను కలిగి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ... విలువైన ఆస్తుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది.
కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులన్నీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. అట్టహాసంగా మీరాలం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్త
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ - 2050 మరింత జాప్యం కానున్నది. 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏలో ఏకరీతి పట్టణాభివృద్ధియే లక్ష్యంగా గత ప్రభుత్వం పలు మాస్టర్ ప్లాన్లను విలీనం చేసి ఒకే బృహత్ మాస్టర్ ప్లాన్�
జిల్లాలో ఆదాయాన్ని సమకూర్చే మార్గాలపై హెచ్ఎండీఏ అన్వేషణ మొదలైంది. ఇందుకోసం మరిన్ని లేఅవుట్లు చేయాలని.. తద్వారా రాబడిని పెంచుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాలను ఎంపిక చేసింది.
H City | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్ సిటీ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎంతో ఆర్భాటంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పట్లో ముందడుగు పడే పరిస్థితులు కనబ
హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో మిగిలిన ప్లాట్ల వేలానికి కసరత్తు మొదలుపెట్టారు. ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. ఏడాదిన్నర కాలంగా అన్ని సౌలతులతో డె
HYDRAA | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 84/పీలో ఉన్న 8.15 ఎకరాల ఎఫ్టీఎల్, బఫర్జోన్లోని భూముల్ని నివాసయోగ్య భూములుగా మార్చేందుకు అభ్యంతరాలు కోరుతూ హెచ్ఎండీఏ ఈ ఏడాది జనవరి 10న నో
గత నెల 3న మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ భూముల సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అధికారులు పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఫార్మా భూములకు సర్వే చేపట్టి వెంటనే ఫెన్సింగ్ పనులను ప్
ఏడు జిల్లాల నుంచి 11 జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధి పెరిగినా.. భవన నిర్మాణ అనుమతులు విధానం ఇంకా గందరగోళంగానే ఉన్నది. బిల్డ్ నౌ అందుబాటులోకి తీసుకువస్తున్నామంటు రెండు వారాల కిందటే ప్రకటించిన హెచ్ఎండీఏ ఇప్ప�
హెచ్ఎండీఏ పరిధిలో మెరుగైన రవాణా, మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టేలా.. హెచ్ఎండీఏ ఉమ్టా(యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు ఆథారిటీ) రూపొందించిన ప్రణాళికలు అటకెక్కాయి.
సైబరాబాద్ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్తో తలెత్తిన వివాద పరిషారంలో భాగంగా ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయని హెచ్ఎండీఏకు హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది.