ఇదీ సున్నం చెరువు విస్తీర్ణంపై కొనసాగుతున్న మూడు ముక్కలాట. రెవెన్యూ శాఖ లెక్కలకు, హెచ్ఎండీఏ సర్వేకు, హైడ్రా చెప్తున్న వివరాలకు ఎక్కడా పొంతన లేదు. చెరువు విస్తీర్ణంలోనే ఇంత గందరగోళం ఉండటం ఒక ఎత్తయితే, రె�
Muski Cheruvu | మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ ముష్కి చెరువు పరిరక్షణ కోసం అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తామని మున్సిపల్, నీటిపారుదల శాఖ, జలమండలి శాఖ అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలేరా అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై నామా మాత్రపు చర్యల వల్లే అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్
చెరువుల పరిరక్షణకు తామే బ్రాండ్ అంబాసిడర్లమంటూ బఫర్ జోన్, అక్రమ కట్టడాల పేరిట నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా, రాష్ట్ర సర్కార్ తన ఖజానా నింపుకొనేందుకు ఏకంగా మూసీకి గురి పెట్టింది.
రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలోని 180 సర్వే నంబర్లోని 99.14 ఎకరాల భూమిని గోశాలకు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. గురువారం ఆ భూముల వద్దకు హెచ్ఎండీఏ అధికారులు రావడంతో భూబాధితు�
చెరువుల ఆక్రమణల పేరిట పేదల ఇండ్లను కూల్చివేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా మూసీ బఫర్ జోన్ పరిధిలోనే వందల ఎకరాల విస్తీర్ణంలో భారీ వెంచర్ను డెవలప్ చేసేందుకు సిద్ధమైంది. జల వనరులకు రెండు వందల మీటర్ల దూరం�
వందల కోట్ల ఆశలతో మొదలైన ఎల్ఆర్ఎస్ అంచనాలు తలకిందులయ్యాయి. హెచ్ఎండీఏ పరిధిలోని 1200 గ్రామాల పరిధిలోని అనధికారిక లే అవుట్ల ద్వారా భారీ ఆదాయం సమకూరుతుందని ఆశించినా ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తంలో 3.60 ల�
హెచ్ఎండీఏ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలన్నీ సందేహాల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల కోసం ఇన్నాళ్లు డీటీసీపీని ఆశ్రయించిన బిల్డర్లు, సాధారణ జనాలు.. ఇప్పుడు హెచ్ఎండీఏ బాట పట్టాల్సి
ఓఆర్ఆర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా అప్పట్లో హెచ్ఎండీఏ సమీపంలోనే భూ సేకరణ చేసి.. ప్లాట్ల అభివృద్ధి కోసం పనులను కాంట్రాక్టర్కు అప్పగించి చేతులు దులుపుకొన్నది. రైతులు, నిర్మాణదార
భవన నిర్మాణాల సరళీకృత విధానాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రభావితం చేసేలా యూనిఫైడ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కోడ్ను వర్తింపజేయాలని భావిస్తున్నది. దీ�
ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఫ్యూచర్ సిటీ (Future City) పురోగతి అయోమయంలో పడింది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది కావస్తున్నప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు కేవలం గ్రాఫిక్స్కే పరిమితమ�
రెండేళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎకరం వంద కోట్ల రూపాయలకు విక్రయించి దేశీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించగా...
మార్కెట్ మెరుగుపడలేదు. పరిస్థితిలో మార్పు రాలేదు. కానీ భూములు అమ్మి ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక ప్లాట్, రెండు ప్లాట్లు కాదు ఏకంగా హెచ్ఎండీఏ డెవలప్ చేసిన రెండు భారీ వెంచర్లలోని 1400 ప్ల�
పారదర్శకతకు పంగనామం పెడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణ విధానాన్ని అంత గోప్యంగా మార్చేశారు. అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కంటే మరింత సులభతరమైన విధానం బిల్డ్ నౌ అని చెప్పుకుంటూ ప్రభుత్వం చేస్తున్