స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సోమవారం ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. నెల రోజులుగా జైలులోనే ఉన్న ఆయన బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్య
సినీ నటుడు నవదీప్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న తమ ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. 2017లో సంచలనం సృష్టించిన భారీ డ్రగ్ రాకెట్ కే�
సింగరేణిలో జరుగుతున్న ఏడో దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తూ హైదరాబాద్లోని డీవైసీఎల్సీ కార్యాలయంలో టీబీజీకేఎస్ శనివారం నామినేషన్ దాఖలు చేసింది.
సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు అందాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ న్యా యసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్కోషి అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్య�
హుక్కా కేంద్రాల నిర్వహణలో పోలీసుల జోక్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన 68 పిటిషన్లపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. తమ వ్యాపారాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని హుక్కా సెంటర్ల నిర్వాహకులు �
బీహార్ ప్రభుత్వం కుల గణన సమాచారాన్ని వెల్లడించకుండా అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కోర్టు పరిశీలనలో ఉండగా సర్వేకు సంబంధించిన వివరాలను ఎందుకు వెల్లడించారని బీహార్ ప్రభుత్వాన్ని �
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన ద్విసభ్య ధర్మాసనం ప్రతివాదులైన సింగరేణి వర్కర్స్ యూనియన్, కేం�
షెడ్యూల్డ్ ప్రాంతంలో భూసేకరణ కోసం రైల్వేశాఖ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్కు ముం దు గ్రామసభను నిర్వహించాలన్న నిబంధనను అమలు చేయలేదని తప్పుపట్టింది. భూ సేకరణ చ
పార్కు కోసం నిర్ధేశించిన స్థలంలో వాణి జ్య సముదాయం నిర్మాణం చేయడంపై హైకో ర్టు ఉక్కుపాదం మోపుతూ సంచలన తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా అధికారులు కూల్చివేత చర్యలు పూర్తి చేయాలని ఆదేశించింది. సదరు వాణిజ్య సముదా�
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య విద్యుత్తు బకాయిల వివాదంలో కేంద్రం జోక్యంపై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్
మతగ్రంథాలపై పేటెంట్ ఎవరికీ ఉండదని, అయితే.. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్, ఫిలిం డైరెక్టర్ రమానంద్ సాగర్ తీసిన రామాయణ్ సీరియల్స్కు పైరసీ నుంచి రక్షణ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మీరట్ రాజధానిగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని ఆయన పేర్కొన్నారు.,