కాకతీయ మెడికల్ కళాశాల పీజీ మొదటి సంవత్సరం అనస్థీ షియా విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసు విచారణలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సోమవారం పునఃవిచారణ జరిపి సైఫ్ సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించింద�
వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దని, భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవో నంబర్-55ను ప్రభుత్వం వెంట నే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాలయ ఝాన్సీ డిమాండ్ చేశారు.
ప్రిస్క్రిప్షన్లపై వైద్యుల చేతిరాత సామాన్యులకు ఓ పట్టాన అర్ధం కాదనే ఫిర్యాదులు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్స్, పోస్ట్మార్టం రిపోర్టులతో పాటు వైద్య-న్యాయపరమైన రిపోర్ట్స్ను స్�
సమాజాభివృద్ధిలో లాయర్ల పాత్ర కీలకమని, ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత వారిపై ఉన్నదని హైకోర్టు జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ అన్నారు. ఈ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధ�
High Court | ‘రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంతో జీవ వైవిధ్యానికే ప్రమాదం వచ్చింది. వందల ఎకరాల్లో హైకోర్టు నిర్మాణానికి పూనుకోవడంతో అరుదైన వృక్ష జాతులు, అంతరించిపోయే జీవజాతులు, అంతకు మించిన వ్యవసాయ పరిశోధనల�
హైకోర్టు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్లోని 100 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ), శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెల�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్పై రాష్ట్ర హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక ప్రశ్నను సంధించింది. కొత్త ప్రభుత్వం ధరణిని కొనసాగిస్తుందో లేదో చెప్పాలని ఆదేశించి�
ఈ నెల 29, 30 తేదీల్లో వేలాది మంది బీసీలతో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర�
రాష్ట్ర మంత్రివర్గ సిఫారసులకు అనుగుణంగా తమను ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ నిరాకరిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు �
సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం (డీబీ) సవరించింది. దీనిపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెంది
ఉత్తరప్రదేశ్లోని మథురలో ఉన్న షాహీ ఈద్గాలో కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం పక్కనే �
సత్యం కంప్యూటర్స్ కంపెనీ లిమిటెడ్ ఆదాయపు పన్ను (2002- 2008కి సంబంధించి) మదింపు ప్రక్రియను తిరిగి ప్రారంభించలేమని సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్యాక్స్ (సీబీడీటీ) హైకోర్టుకు తెలిపింది.