వేర్వేరుగా జీవిస్తున్న దంపతులు తమ మూడేళ్ల కుమార్తెకు పేరును నిర్ణయించడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. 2020 ఫిబ్రవరి 12న జన్మించిన ఆ చిన్నారి తన తల్లి వద్దనే ఉంటున్నది. ఆమె జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపో�
ములుగు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు మంజూరుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన నియోజకవర్గానికి రూ.2.6 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఈ ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి�
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్కు స్వల్ప ఊరట లభించింది. అక్టోబరు 4వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఫైబర్గ్రిడ
ఉపాధ్యాయ పోస్టుల ని యామకానికి సంబంధించిన జీవో 25లోని నిబంధనలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్నది.
మ మధ్య వాణిజ్య వివాదానికి సంబంధించిన కేసులను పరిగణనలోకి తీసుకోకుండా ఆస్తులను జప్తు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) హైకోర్టులో పి
కార్మికులు వద్దంటున్నా, సంఘాలు విన్నవిస్తున్నా పెడిచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికలకు మొండిగా ముందుకెళ్తున్నది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మికశాఖ ఏకపక్షంగా ప్రక�
ఎస్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటుచేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వ