ఓ కేసు విషయంలో జడ్చర్ల కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు జడ్చర్ల సీఐకి హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది.
షియా వర్గానికి చెందిన ఓ తెగ ముస్లిం మహిళలకు ఊరట లభించింది. ఏన్నో ఏండ్లుగా చేస్తున్న వారి పోరాటం ఫలించింది. షియా వర్గంలోని అక్బరీ తెగ మహిళలను కూడా ఇబాదత్ఖానలోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్
రాష్ట్ర ప్రభుత్వం టీఎస్సీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేసిన తర్వాతే నియామక పరీక్షలు నిర్వహించి, నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేర్చాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ అన్నారు.
ఐఎంజీ (భారత)కు భూకేటాయింపులపై దాఖలైన పిటిషన్లపై 27న విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. ఇప్పటికే పిటిషన్ దాఖలై 17 ఏండ్లు అవుతున్నదని పేర్కొన్నది. క్రీడా మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2003లో అప్పటి టీడీపీ ప్
రాష్ట్ర ఇన్చార్జి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్రెడ్డి నియామక జీవోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి�
శ్రీమంతుడు సినిమా కాపీ రైట్స్ వ్యవహారంపై దాఖలైన కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఫోర్జరీ, మోసం అభియోగాలకు ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. వీటిపై కేసు కొనసాగింపు చెల్లదని చెప్పింది.
ముగ్గురు లేదా అంతకంటే ఎకువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనలు గ్రామీణ ప్రాంతాలకు ఒక రకంగా, పట్టణ ప్రాంతాలకు మరో రకంగా ఉండటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్�
అధికారిక విధుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారులతో జరిగిన సమావేశం తీర్మానాలను సమర్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చే