సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు, పౌరులు మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జీ ఎస్ఎన్ ధింగ్రా సహా పలువురు భారత ప్రధాన న�
బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు రూ.50 వేల భారీ జరిమానా విధించింది.
రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం మంచిరేవుల గ్రామంలో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్మాణాలు జరిపిన విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ఎం రత్నారెడ్డితోపాటు ఆ అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూ�
గద్వాల నియోకవర్గం నుంచి డీకే అరు ణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు గెజిట్ ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్కుమార్ తెల�
తెలంగాణలో వరదలు సంభవిస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు చేపట్టే ముందస్తు చర్యల గురించి నివేదించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు చర్యలు చేపట్టేందుకు విపత్తుల నిర్వహణ �
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. హైకోర్టు టీచర్ల బదిలీలకు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వి�
మొబైల్ ఫోన్ ద్వారా జరిపిన రికార్డెడ్ సంభాషణలు సాక్ష్యంగా అనుమతించదగినవేనని, ఆ సంభాషణలు అక్రమంగా రికార్డు చేసినప్పటికీ వాటిని సాక్ష్యంగా పరిగణించవచ్చునని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచి స్పష్టం చేస
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. హైకోర్టులో మార్గం సుగమం కావడంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి శుక్రవారం పూర్తిస్థాయి షెడ్యూల్ ఇచ్�
రంగారెడ్డి జిల్లా గుడిమలాపూర్, నానల్నగర్లోని 5,262 చదరపు గజాల పత్రాలను పరిశీలించకుండా ఎన్వోసీ జారీచేసిన పూర్వపు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్పై శాఖాపర విచారణను 6 వారాల్లోగా పూర్తి చేస్త�
తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన పదోన్నతులపై సమీక్షించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం పూర్తి వివరాలతో అక్టోబ�
రెండో విడత దళిత బంధు పథకం లబ్ధిదారుల గుర్తింపునకు ఈ ఏడాది జూన్ 24న జారీ చేసిన జీవో 8పై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సెప్టెంబర్లో చేపట్టాలని విద్యాశాఖ యోచిస్తున్నది. అదే నెలలో ఈ ప్రక్రియనంతా పూర్తిచేయాలని భావిస్తున్నది. బుధవారం టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే ఎత్తివ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ఇతర ఉపాధ్యాయుల మాదిరిగానే బదిలీలు నిర్వహించాలని ఆదేశించింది. టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు కేటా�