రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ లేదని చెప్పి పాస్బుక్ల జారీ అధికారులు నిలిపివేయ డం సరికాదని పేర్కొన్నది.
రాజ్యంగంలోని అధికరణం 343లో హిందీ ని అధికార భాషగా గుర్తించింది. అధికర ణం 348(1)(ఎ) ప్రకారం భాషను నిర్ధారించే చట్టం పార్లమెంటులో రూపొందించే వరకు సుప్రీంకోర్టులో జరిగే అన్ని ప్రక్రియలు ఇంగ్లీషులో జరుగుతాయని పేర�
నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణ జీవో 84పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ జీవో అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని స�
లంగాణ విద్యార్థులకే వైద్య విద్యలో సీట్లు దక్కేలా ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో.. ఆ నిబంధన మేరకు పిటిషనర్లకు మెడికల్ సీట్ల అడ్మిషన్లు నిరాకరించరా
పంద్రాగస్టునాడు ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన పీఎం విశ్వకర్మ యోజనలోని డొల్లతనం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. ఈ పథకంలో చాలా హస్తకళలకు చోటే దక్కలేదు. ఎంపికైన లబ్ధి�
ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థి ధరావత్ ప్రీతి మరణించిన ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల్లో ర్యాగింగ్ నివారణ కు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరిం�
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను కేటాయించడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ సొసైటీని �
టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరిత్ర, లికర్ వ్యాపారులను బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ వేశ�
జనావాసాల మధ్య ఉన్న నివాస గృహాల్లో ప్రార్థనల నిర్వహణపై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. నివాస గృహాలను ప్రార్థనలకు ఉపయోగించడాన్ని నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొ�
మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో నాంపల్లి కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నమోదైన పోలీసు కేసును కొట్టేయాలని కోరుతూ 2018లో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు హైకోర్�
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కాంట్రాక్ట్ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. టెండర్ ప్రక్రియ లేకుండా రూ. 180 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్ట్ను డీఈసీ ఇన్ఫ్�
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ గత శాసనసభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ను ట్యాంపరింగ్ చేశారంటూ ఇటీవల తీర్పు చెప్పిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల (స్పెషల్) కోర్టు జడ్జి కై జయకుమార్పై హై�