గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీకేజీపై సిట్ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నదని, ఈ వ్యవహారంపై ప్రజాహిత వ్యాజ్యాన్ని అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్ను స�
ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న వసతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిల్లోని దవాఖానలకు కేటాయించిన బడ్జెట్ వివరాలను అందజేయాలని కోరింది.
రాష్ట్ర మానవహకుల కమిషన్కు సివిల్ వివాదాలు, గృహహింస, కుటుంబ, దాంపత్య వివాదాల పరిషార పరిధి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మానవ హకుల కమిషన్ జారీచేసిన వేర్వేరు ఉత్తర్వులను సవాల్ చేసిన పలు పిటిషన్లపై ప�
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ నాగం జనార్దన్రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 2018 అసెం బ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ తరఫున మర్ర�
పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం ఉద్దేశించిన జువైనల్ జస్టిస్ చట్టాలను సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ �
ఉపాధ్యాయుల బదిలీల వివాదంపై ఈ నెల 23 నుంచి తుది విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. ఉపాధ్యాయుల బదిలీలో దంపతులకు, ఉపాధ్యాయ సంఘ సభ్యులకు అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధా
మణిపూర్లో చెలరేగిన హింసను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అక్కడ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసి ఆదివారానికి 100 రోజులు కావస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తి, వదంతులను అడ్డుకునేంద�
కానిస్టేబుళ్ల శిక్షణ రెండు విడతల్లో చేపట్టేందుకు పోలీస్ అధికారులు ఏర్పాట్లుచేశారు. అభ్యర్థుల జాబితాను గతంలోనే టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. ఇటీవల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను పూర్తిచేసింది. ప్ర�
గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ నివేదించింది. ఈ నెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ డీ మహేశ్ సహా 150 మంది అభ్యర్థు�
వరద బాధితుల సహాయర్థం ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల ఖర్చు వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. బాధితుల గుర్తింపు అనంతరం తీసుకొన్న సహాయక చర్యలు, వాటి వివరాలను అందజేయాలని,
వారం క్రితం కోకాపేట భూముల వేలం కేక పుట్టించగా.. తాజాగా బుద్వేల్లోనూ ప్రభుత్వ భూములకు అనూహ్య ధర దక్కింది. 100.01 ఎకరాలకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా ఎకరా 42 కోట్లు ధర పలికింది.