నగరంలోని నివాస కాలనీల సంక్షేమ సంఘాలపై గతంలో హైకోర్టు విధించిన నిబంధనలను పునరుద్ధరించారు. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రకటనను విడుదలజేశారు. కాలనీ సంక్షేమ సంఘాలు ఇక నుంచి తమ కార్యకలాపాలను �
హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో గిరిజన మహిళ వీ లక్ష్మిపై పోలీసులు దాడికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పార్టీలకు భూకేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యా�
రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం చర్చించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నార
నిరంతర శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశంలో కూడా అదే విషయాన్ని చెప్పారని వెల్లడ�
హైకోర్టు ప్రాంగణంలోని మొత్తం 29 కోర్టుల్లో జరిగే కేసుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోమవారం ఉదయం 10.15 గంటలకు సీజే అలోక్ అరాధే ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించనున్నారు.
రాష్ట్ర న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేచింది. హైకోర్టు ఆవరణలో ఈ-సేవ కేంద్రం ఏర్పాటైంది. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే శనివారం ప్రారంభించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కాంపిటీటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సు సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయ�
కర్ణాటకలో గత బీజేపీ సర్కార్పై వెల్లువెత్తిన ‘40 శాతం కమీషన్' ఆరోపణలపై ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
రంగారెడ్డి జిల్లా గుడిమలాపూర్, నానల్నగర్లోని ఒక స్థలానికి ముగ్గురు వ్యక్తులు సృష్టించిన తప్పుడు పత్రాలకు ఎన్వోసీ ఇచ్చిన అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్పై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం హైకోర�
బెయిల్ పిటిషన్లను రెండు వారాల్లో పరిషరించాలని సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ పిటిషన్లను విచారించి బెయిల్ మంజూరు చేయాలని వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు వైఎస్ భాసర్ర�
రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన జీవో 28 అమలును యథాతథస్థితిలో ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న జరిగే విచారణ వరకు స్టేటస్కో