వారం క్రితం కోకాపేట భూముల వేలం కేక పుట్టించగా.. తాజాగా బుద్వేల్లోనూ ప్రభుత్వ భూములకు అనూహ్య ధర దక్కింది. 100.01 ఎకరాలకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా ఎకరా 42 కోట్లు ధర పలికింది.
ఔటర్ రింగ్ రోడ్డులో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లో అందుకు తగిన ఆధారాలు చూపకపోవడంపై రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాహిత వ్యాజ్యం �
డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులైన పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి రాష్ట్రంలో 1,43,544 ఇండ్లకు 65,638 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించినట్టు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించి�
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీచేసిన జీవో 81 అమలుపై హైకోర్టు స్టే విధించింది.
గ్రూప్-2 వాయిదా వేయాలని సీహెచ్ చంద్రశేఖర్ సహా 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు నెలలో గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, సెప్టెంబర్లో పాలిటెక్నిక్ లెక్చరర్ తదితర పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 వాయ�
విద్యుత్తు బకాయిల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కఠిన చర్యలు చేపట్టవద్దని హైకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి రూ.6756. 92 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం జారీచ
ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ రెండేండ్లు చెన్నైలో పూర్తి చేసిన విద్యార్థినిని నాన్ లోకల్ గా పరిగణించరాదని హైకోర్టు స్పష్టంచేసింది. స్థానిక కోటాలో ఆమెకు ఎంబీబీఎస్ సీటు కేటా
రాష్ట్రంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలిచామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. సహాయక చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు ప్రకటించారని నివేదించింది. ఈ వరదల వల్ల 40 మంది మరణించారని, �
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లోని 282, 293 సర్వే నంబర్లలో భూ ముల విక్రయానికి ఈ నెల 10న హెచ్ఎండీఏ నిర్వహించనున్న వేలా న్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రజాహిత వ్యాజ్యా
త మూడు నెలలకు పైగా మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. అల్లర్ల బాధితులకు సహాయ, పునరావాస చర్యలు, వైద్య సదుపాయాలతోపాటు పరిహారం అందజేతపై పర్యవేక్షణకు ముగ్గ