మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిమిత్తం 8 గ్రామాల ముంపు వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమల్లో భాగంగా నిర్మాణం చేయబోయే కాలనీ నిమిత్తం 102 ఎకరాల సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రచురణ కోసం రాసిన లేఖ ప్రతిని అంద�
పేపర్ లీకేజీలో ప్రమేయమున్న మరో 16 మంది అభ్యర్థులను టీఎస్పీఎస్సీ శాశ్వతంగా డిబార్ చేసింది. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ నిర్వహించే ఉద్యోగాల రాత పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధిస్తూ టీఎస్పీఎస్సీ కా�
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా ప�
పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ సమీపంలోని లిఫ్ట్-1 సర్జ్పూల్ను కృష్ణమ్మ ముంచెత్తింది. మంగళవారం జీరో పాయింట్ నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా హెడ్రెగ్యులేటరీ మీదుగా నీటిని విడుద�
మసాజ్ సెంటర్లను గతంలో తాము జారీచేసిన మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలను అనుగుణంగా నిర్వహించే మసాజ్ సెంటర్ల కార్యకలాపాల్లో పోలీసులు జోక్యం చేసుకోర�
Kerala High Court | ఇతరులకు చూపించకుండా, వ్యక్తిగతంగా పోర్నోగ్రఫిక్ ఫొటోలు, వీడియోలు చూడటం నేరం కాదని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇటువంటి చర్యలను నేరంగా ప్రకటించడమంటే, వ్యక్తిగత గోప్యతలో చొరబడటం అవుతుందని, వ్�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి సుప్రీం లో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ గత నెల 24న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నిక చెల్లదంటూ బీజేపీ నాయకు�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశాల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది.
‘మీరు రక్షకభటులా? లేదా ప్రజల కష్టాన్ని భక్షించే నేరస్థులా?’ అని పోలీసులపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షించాల్సిన పోలీసులే నేరాలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింద
వ్యాపారులం తా కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని ఎకనామికల్గా ఎదిగేందుకు కృషి చేయాలని హైకోర్టు జడ్జి ఈవీ వేణుగోపాల్ అన్నారు. చంద్రయాన్3విజయవంతంతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని, త్వరలోనే మనందరం ఎ�
ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టులో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే హాజరయ్య�
Ganesh Chaturthi | కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటూనే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సవరణ నిబంధనలను కూడా రూపొందించిందన�
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అట్ల రాజశేఖరరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, మరో ప్రధాన నిందితుడైన పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ను తిరస్కరించింది.
పలు కారణాల వల్ల వేరే రాష్ర్టాల్లో రెండేండ్లపాటు చదువుకున్న తెలంగాణ శాశ్వత విద్యార్థులకు స్థానిక కోటా కింద మెడికల్ సీట్లు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన�
అసైన్డ్ భూముల బదలాయింపు (నిరోధక) చట్టానికి సవరణలు చేయడానికి గల కారణాలను వివరిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.