సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సవరించిన ఐటీ నిబంధనలు ప్రభుత్వాధికారులకు అపరిమితమైన అధికారాలను ఇస్తున్నాయని బాంబే హైకోర్టు చెప్పింది.
నోటరీతో కొనుగోలు చేసిన 125 గజాలలోపు స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు జూలై 26న జారీచేసిన జీవో 84 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పుపై టీఎస్పీఎస్సీ సోమవారం డివిజన్ను ఆశ్రయించనున్నది. ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తీరు, పరీక్ష నిర్వహణకు చేపట్టిన జాగ
2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలప్పుడు నిబంధనలను పక్కాగా అమలు చేసిన అధికారులు ఈ ఏడాది జూన్ అమలు చేయలేదని హైకోర్టు గుర్తు చేసింది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల బయోమెట్రిక్ త
ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prilims) పరీక్షను హైకోర్టు (High court) రద్దుచేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని (TSPSC) ఆదేశించింది.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం లో టీడీపీ అధినేత చంద్రబాబుకు న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు. తనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయాలంటూ చంద్రబాబు ద
మానసిక స్థితి సరిగాలేని దివ్యాంగులు, అనాథలైన మానసిక దివ్యాంగులతోపాటు వారికి వైద్యసేవలు అందిస్తున్న నిపుణులు, పారా మెడికల్ సిబ్బంది వివరాలను జిల్లాలవారీగా ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదే
జీవో 111లోని నిబంధనల సడలింపుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆ జీవోలోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ జీవోపై దాఖలై�
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి మసీదు పరిసరాల్లో శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.