మేడిగడ్డ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలన్న ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కొట్టివేసిన తర్వాత దాఖలైన రివ్యూ పిటిషన్పై భూపాలపల్లి జిల్లా కోర్టు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు రద్దు చేసింది. ప్రైవేట్ ఫిర్
నిజం నిప్పులాంటిది. నిజాన్ని నిలువెత్తులో పాతర వేయాలనుకోవడం అవివేకం. నిజాన్ని దాచిపెట్టి కోర్టుల ద్వారా ఉత్తర్వులు పొందాలనే ప్రయత్నం చేసిన పిటిషనర్కు అక్షరాలా కోటి రూపాయలు జరిమానా విధిస్తున్నాం.. అని
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది వారి పరిస్థితి. హైకోర్టు ఆదేశించినా, ఉద్యోగావకాశాలు రాలేదు. లక్షలాది కుటుంబాలకు తాగు, సాగు నీరందించేందుకు తమ విలువైన భూములను త్యాగం చేసినా, వారి జీవన నా�
భార్య తన బాయ్ఫ్రెండ్స్తో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని ఏ భర్తా సహించడని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య తీరు క్రూరత్వం కిందకు వస్తుందంటూ ఓ జంటకు విడాకులు మంజూరుచేసింది.
మేడిగడ్డ బరాజ్ను సందర్శించడానికి అనుమతులు అవసరమా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ అనుమతులు అవసరమనుకుంటే దానికి సంబంధించిన ఉత్తర్వులు ఎకడ ఉన్నాయో చెప్పాలని స్పష్టం చేసింది.
జాతీయ లోక్ అదాలత్కు తెలంగాణ లో అనూహ్య స్పందన లభించింది. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో రాష్ట్రవ్యాప్తంగా 14,18,637 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో 7,03,847 ప్రీ-లిటిగేషన్ కేసులతోపాటు వివిధ క్యాటగిరీల్లోని 7,14
రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్ను 2 వారాల్లోగా సమర్పించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని హైకోర్టు ఆదేసించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు �
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు నిమిత్తం చేపట్టిన భూ సేకరణను నిలిపివేయాలని హైకోర్టు స్టే ఉత్తర్వులు వెలువడి 24 గంటలు కూడా కాకముందే అధికారులు శుక్రవారం కొ
లగచర్ల తదితర గ్రామాల్లో ప్రభుత్వం భూములు సేకరించడంపై హైకోర్టు స్టే విధించడంతో ఆ గ్రామాల్లో అనందం వెల్లివిరిసింది. కాగా, ఇప్పటికే స్థానికులపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టి జైల్లో వేయడం, బెయిల్పై ఉన్న వా�
లగచర్లలో పచ్చని భూములను చెరబట్టాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పేద రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం.. దాష్టీకానికి పాల్పడగా, బాధితులకు న్యాయస్థానం అండగా నిలిచింది.
అభివృద్ధి పేరిట అరాచకానికి తెరతీసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు కళ్లెం వేసింది. నేల తల్లిని నమ్ముకొని పల్లె ఒడిలో నివసిస్తున్న గిరిజనుల భూ ములను ఫార్మా కంపెనీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతం�