మావోయిస్టు పార్టీ నాయకుడు చందన్ మిశ్రాతోపాటు ఆయన భార్య రేపాక స్వాతిని జగద్గిరిగుట్ట పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, వారిని కోర్టులో హాజరుపర్చేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర
రాజ్యాంగాన్ని పక్కాగా పాటించడంతోపాటు రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ (Justice Sujoy Paul) అన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొంద�
ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత మున్సిపాల్టీలపై ఉన్నదని, ఈ విషయంలో మున్సిపల్ అధికారులు సాకులు చెప్పి తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది.
AP High Court | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణం చేశారు. వారితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.
ఓఆర్ఎస్ను శక్తిపానీయాలంటూ తప్పుడు ప్రకటనలతో అమ్మకాలు జరగటంపై దాఖలైన పిల్లో హైకోర్టు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఓఆర్ఎస్ విక్రయాలపై పూర్తి వివరాలతో ఫిబ్రవరి 28లోగా కౌంటర్లు దాఖ�
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లినప్పుడు భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపడితే పోలీసులు ఏకంగా మూడు ఎఫ్ఐఆర్లను నమో దు చేయడాన్ని �
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, దవాఖాన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోరింది. రాయ్కి యావజ్జీవ ఖైదు విధిస్తూ సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత
నేరెళ్ల, రామచంద్రాపురంలో 8 మంది దళితులపై దాడి వ్యవహారంపై సీబీఐ లేదా సిట్తో దర్యాప్తు జరిపించాంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో తమ వాదనలు వినాలంటూ బాధితుడు కోలా హరీశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఒక సంఘటన.. కానీ రెండు కేసులు.. ఒక కేసులో జైలుకు వెళ్లి హైకోర్టు నుంచి బెయిల్పొంది బయటకు రాగానే అదే ఘటనపై నమోదైన మరో కేసులో మళ్లీ అరెస్టు.. తిరిగి అదే జైలు! ఇలా ఒకటీ రెండు కాదు.. ఏకంగా 66 రోజులపాటు జైలు జీవితం! వా�