పార్టీ మారాలనుకొనే ప్రజాప్రతినిధులు ముందుగా తమ పదవికి రాజీనామా చేయాలని కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజీనామా అనంతరం తిరిగి నిర్వహించే ఎన్నికల్లో గెలిచి చూపించాలని సూచించింది.
సత్యం కంప్యూటర్స్ సంస్థను చేజికించుకున్న టెక్ మహీంద్రా కంపెనీకి హైకోర్టులో ఊరట లభించింది. 2002-09 మధ్య కాలానికి సంబంధించి సత్యం కంప్యూటర్స్ చెల్లించాల్సిన ఆదాయ పన్నును ఆ కంపెనీ వాస్తవ ఆదాయం ఆధారంగానే ల�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి రాధాకిషన్రావుకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆయనకు హైకో ర్టు షరతులతో కూడిన బెయిల్ మం జూరు చేయడంతో శుక్రవారం చంచల్గూడ జైల
స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చ�
రాష్ట్ర వక్ఫ్బోర్డు సీఈవోను తక్షణమే తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు నెలల వ్యవధిలోగా అర్హుడైన అధికారిని పూర్తిస్థాయి సీఈవోగా నియమించాలని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోప�
పలువురు విపక్ష నేతలతోపాటు న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే కేసులో సస్పెండైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ ఓఎస్టీ పీ రాధాకిషన్రావుకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిలు మం
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్పై నమోదుచేసిన సోషల్ మీడియా కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసు విచారణను కొనసాగించరాదని హైకోర్టు కిందిస్థాయి కోర్టును ఆదేశించింది.
హైదరాబాద్ షేక్పేట పరిధిలో సుందరీకరణ పేరిట హమీద్ కుంట, అంతగాని కుంట, బంజారా చెరువులను చెత్తతో పూడ్చివేసి, వాటి మధ్య నుంచి నడక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై రాష్ట్ర కాలు�
లగచర్ల రైతులపై పోలీసులు నమోదు చేసిన కేసులో 80 రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్న రెండో ముద్దాయి సురేశ్కు జైలు నుంచి విముక్తి లభించింది. ఈ కేసులో ప్రత్యేక పీడీపీపీ కోర్టు ఇటీవల సురేశ్కు షరతులతో కూడిన బెయిల
తన తండ్రి ఎవరో నిజాన్ని బయటపెట్టాలంటే డీఎన్ఏ టెస్టుకు అనుమతించాలంటూ ఓ కొడుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు పుట్టని బిడ్డకు ఆర్థిక సాయం ఎలా చేస్తానంటూ ఆ ఇద్దరు తండ్రులు న్యాయస్థానం ముందు వాపోయారు.
రైతు కూలీలకు నిర్వచనం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారే రైతు కూలీలా, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారు కాదా అని నిలదీసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు తీ
సినిమా థియేటర్లకు ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగి న నిర్ణయం తీసుకోవాలని హోం శాఖకు సూచించింది. అన్ని వర్గాలతో ప్రభు�
మేడ్చల్ మలాజిగిరి జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు బీఎన్ఎస్లోని 191(2) సెక్షన్ ఎలా వర్తిస్తుందన