మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం కొంపల్లిలోని 105 సర్వే నంబర్లో రోడ్డు ఆక్రమణలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు కొంపల్లి మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
రైతుల ఆత్మహత్యలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు
పీజీ మెడికల్ కోర్సులకు 2023-25 కాలానికి సంబంధించి పెంచిన ఫీజుల వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని పీజీ మెడికల్ కాలేజీలకు హైకోర్టు ఆదేశించింది.
కంచ గచ్చిబౌలిలోని భూముల్లో పనులు నిలిపివేత ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. అప్పటివరకు సదరు భూముల్లోని చెట్ల నరికివేత కొనసాగించరాదని గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చర్యలు అన్నీ ని
కంచ గచ్చీబౌలిలోని వివాదాస్పద స్థలంలో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల్లో చేపట్టిన పనులను ఒక రోజుపాటు నిలిపివేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభ�
ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి ఉద్యమబాట పట్టినట్టు జేఏసీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ చైర్మన్ జగదీశ్వర్ తెలిపారు. ఈ నెల 1న ప్రారంభమైన ఉద్యమ కార్యాచరణ 30వరకు కొనసాగుతుందన్నారు.
siricilla chitra bar | సిరిసిల్ల టౌన్, మార్చి 2: సిరిసిల్లలో గత రెండు నెలల క్రితం కక్ష సాధింపు చర్యలో భాగంగా సీజ్ చేసిన చిత్రబార్ ఎట్టకేలకు తెరుచుకుంది. హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు బుధవారం బార్ సీల్ ను తొలగిం�
TG High Court | కంచె గచ్చిబౌలి భూముల్లో గురువారం వరకు ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హైదరాబాద్ సెంట