ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు మరోసారి ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయొద్దని గతంలో పంజాగుట్ట పోలీసులకు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఈ కేసును కొట్టేయాలని, ఈలో�
సినిమాలను తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని హైకోర్టు పేర్కొంది. ప్రతి మనిషికి రాత్రిపూట నిద్ర ఉండితీరాలని తెలిపింది.
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ గత నెల 24న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మర
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు హాజరయ్యేందుకు వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వెంట న్యాయవాదిని అనుమతించకపోవడ
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ నిన్న నోటీసులు పంపించింది. అయితే ఈ �
అంబర్పేటలోని బతుకమ్మకుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా మంగళవారం తన తుది తీర్పులో బతుకమ్మకుంటగానే గుర్తిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
KTR | ఫార్ములా ఈ-కార్ రేస్పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని, రేవంత్రెడ్డికి దమ్ముంటే.. ఆయ న జూబ్లీహిల్స్ ప్యాలెస్లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అని
“అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.. చర్యలు తీసుకోండి మహా ప్రభో!” అంటూ అధికారులకు స్థానికులు, ప్రజలు విన్నవిస్తేనే కదులుతున్నట్టు సంకేతాలు రుజువు చేస్తున్నాయి. వారు విధి విధానాలకు అనుగుణంగా కదలడం లేదని స్�
బ్రహ్మ కుమారీస్ సంస్థపై సోషల్ మీడియా, యూ ట్యూబ్ వేదికగా వస్తున్న వార్తలు, ఆరోపణల్లో వాస్తవం లేదని తమ సంస్థ సనాతన ధర్మ సంరక్షణకు ఎల్లప్పుడు పాటుపడుతుందని గచ్చిబౌలిలోని ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వ�
కొందరు బీజేపీ నేతల వ్యవహారశైలి ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నవారు రాజకీయంగా అధికారపక్షమైన కాంగ్రెస్తో పోరాడాల్సి ఉం టుంది. ఇందుకు భిన్నంగా కొందరు నేతలు బీఆర్ఎస్ మీద తరుచూ
రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు, అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలతోని, అక్రమ కేసులతో, అరెస్టులతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను క�
‘మాకు రుణమాఫీ కాలేదు.. అన్ని అర్హతలున్నా వర్తింపజేయలేదు.. రూ.2 లక్షల వరకు వ్యవసాయ లోన్లను మాఫీ చేస్తామని ఆర్భాట ప్రకటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేసింది.. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే.. మేమేమి చేయాల�