HCU | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలీలోని సర్వే నం.25లోని 400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 54ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలై�
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణకు తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించడంలేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
భార్యకు కన్యత్వ నిర్ధారణ పరీక్ష చేయాలని డిమాండ్ చేయడం మహిళల గౌరవ హక్కును ఉల్లంఘించడమే కాక, రాజ్యాంగ విరుద్ధమని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
బసవతారకం ట్రస్టు నిర్వహణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రాసిన వీలునామా వ్యవహారంలో లక్ష్మీపార్వతికి చుక్కెదురైంది.
రూ.15 లక్షల డబ్బు ప్యాకెట్ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నిర్మల్ యాదవ్ నిర్దోషిగా తేలారు. చండీగఢ్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం ఈ మేరకు తీర్పు చెప్పింది.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా తీర్పును ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల కలకలం సృష్టించిన బెట్టింగ్యాప్స్ కేసును తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్టు తెలిసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి కేటాయింపు వివాదంపై క్యాట్ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను తెలంగాణలోనే కొనసాగించాలని హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
RG Kar Case | సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై కోల్కతా హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. బాధితురాలిపై జరిగిన దారుణం అత్యాచారమా లేక సామూహిక అత్యాచ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు హైకోర్టును ఆశ్రయించారు. తాను 65 ఏండ్ల సీనియర్ సిటిజన్నని, తన వయసుతోపాటు అనారోగ్య పరిస్థ�