Hydraa | ప్రైవేట్ వ్యక్తుల స్వాధీనంలో ఉన్న భూములు, ఇండ్లకు అవి ప్రభుత్వ స్థలాలంటూ కంచె ఎలా వేస్తారని హైకోర్టు సోమవారం హైడ్రాను నిలదీసింది. ఏ ప్రాతిపదికన ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వానిదని నిర్ణయించి కంచె వ
రాష్ట్రంలో మున్సిపాలిటీల విలీనంపై దాఖలైన పిటిషన్లలో ప్రభుత్వం తమ వాదనను తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మున్సిపాలిటీల విలీనానికి అనుసరించిన విధానం ఏమిటో తెలియజేయాలన
Rajasthan : పెళ్లైన 46 ఏళ్లకు, పిల్లలు కూడా పెద్దవాళ్లైన తర్వాత ఒక జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అదీ 2014లో. ఇప్పటికి వారి వివాహమై 58 ఏళ్లు. ఇప్పుడు కూడా అదే విడాకుల కేసు కోర్టులో ఉంది.
చెరువుల ఆక్రమణలపై నగరంలో జరుగుతున్నది ఒకటైతే.. చెరువుల హద్దుల నిర్ధారణ తప్పుల తడకలా సాగుతుందని పర్యావరణవేత్తలు మొదటి నుంచి ఆందోళన చెందుతున్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం చెరువులను పరిరక్షిస్తున�
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓట్ల వినియోగంలో ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్పులు చేస్తున్నట్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యేలు, లోక్సభ ఎంపీలు వారి ని�
అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ (ఏజీపీఎల్)కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా సీమ్ (ఎస్ఈఐఎస్) కింద ఆ కంపెనీకి లభించే ప్రయోజనాలను పరిమితం చేస్తూ 2018లో కేంద్ర ప్రభు�
జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చారో లేదో చెప్పాలని హైకోర్టు ఆ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ను ప్రశ్నించింది.
Aadhaar Card | వైద్యం కోసం రోగి దవాఖానకు వస్తే సహాయకుడు లేడని చెప్పి వైద్యం చేయరా? రోగికి ఆధార్కార్డు లేకుంటే వైద్యసాయం అందించరా? అంటూ హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ �
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమ లు తీరుపై సమగ్ర వివరాలు అందజేయాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. గతంలో ఇదే అంశంపై దాఖలైన పిల్తో కలిపి తాజా వ్యా జ్యాన్ని విచారిస్తామని చీ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న తనను తొలగించడం అన్యాయమంటూ మాజీ అధ్యక్షుడు ఎ. జగన్మోహన్రావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేసి అమర్నాథ్ను అధ్యక్షుడిగా నియమించడం ఏకపక�
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాక్ గార్డెన్ను 8 వారాల్లోగా పునరుద్ధరించాలని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. అందుకు సంబంధించిన నివేదికను 3 నెలల్లోగా హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని స్పష్టం చేసింది
రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వార్డుల రిజర్వేషన్ల కేటాయింపుపై దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఖమ్మం జిల్లాలో ఒక కాంట్రాక్టర్కు ఏకంగా 22కుపైగా కాంట్రాక్ట్లు ఇవ్వడం వెనుక అవినీతి ఉన్నదంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిల్ తెలుగులో వాదించేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలుగులో వాదించడం సరికాదని పేర్క
హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న జాగలోని నిర్మాణాన్ని అక్రమంటూ ఎలా కూల్చుతారని, ఏ అధికారంతో ఆ నిర్మాణాన్ని తొలగించారని ప్రశ్నించింది. ఎలాంటి అనుమతులు ల�