ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రధాన నిందితుడైన రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైక�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం. 181, 182, 194, 195లో భూదాన్ భూములు అన్యాక్రాంతం కావడంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లు సహా కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న పిటిషన్ను విచారించిన హ�
హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి అరెస్టు నుంచి ఊరట లభించింది. ఈ నెల 28 వరకు కౌశిక్రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం మధ్యంత�
Manthani | మంథని ఆర్యవైశ్య సంఘం ఎన్నికల వివాదం చిలికి చిలికి గాలివానైంది. ప్రత్యర్థులు హైకోర్టు మెట్లెక్కారు. మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం జరగలేదని సముద్రాల రమేష్ హైకోర్టులో కేసు �
బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు కొట్టేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. నిరుడు పార్లమెం�
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో, కుట్రపూరితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదు చేసిన రెండు తప్పుడు కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. గత ఏడాది మేడిగడ్డ బర�
లగచర్లలో భూసేకరణ వివాదానికి సంబంధించిన కేసులో పోలీసులు ఇష్టారీతిన ఎఫ్ఐఆర్లను దాఖలు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇష్టం వచ్చినట్టు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తేల్చిచెప�
నిధుల దుర్వినియోగ అభియోగాల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు ఏమీ తీసుకోరాదని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా చేపట్టిన సూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎస్జీటీలకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో సూల్ అసిస్టెంట్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల నియామకాలకు బ్రేక్ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్
గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమని, గ్రూప్-1లో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థులు, బీఆర్ఎస్ వాదనకు కోర్టు ఉత్తర్వులతో బలం చేకూరిందని బీఆర్ఎస్ న