మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావుపై నమోదై న ఫోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల ఎన్నికల గడువుకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 25న విచారణ చేపడతామని హైకోర్టు పేరొంది.
హైకోర్టులో సింగరేణి (Singareni) అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన చందుపట్ల రమణ కుమార్ రెడ్డి (Ramana kumar Reddy) నియమితులయ్యారు.
‘పత్రాలను పరిశీలించి భూయాజమాన్య హకులను నిర్ణయించడానికి మీరెవరు? హకులను తేల్చే అధికారం మీకెకడిది? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏమిటో మీకు తెలుసా? రాత్రికి రాత్రి ఏదో చేసేద్దామని కలలు కంటున్నారా? రాత్రికి రాత�
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలిపి.. కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
పోలీసులు తనపై నమోదు చేసిన రెండు కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రెండు వ్యాజ్యాలను గురువారం దాఖలు చేశారు.
నిప్పులు చెరిగింది. హరీశ్రావుతోపాటు మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావుపై దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వ
తెలంగాణ బార్ కౌన్సిల్ పాలకవర్గం గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీరును హైకోర్టు ఆక్షేపించింది. ఎన్నికల షెడ్యూలును నివేదించాలని గత విచారణలో ఆదేశిస్తే ఎంద
అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా కొంతమంది మోసగాళ్లు, రెవెన్యూ అధికారులు, సబ్రిజిస్ట్రార్లతో కుమ్మక్కవుతున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. అసైన్డ్ భూములను భూమార్పిడి చేసి విక్రయిస్తున్నారని అభి
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ పెట్టిన ఫోన్ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితుల బెయిలు పిటిషన్లను త్వరగా పరిషరించాలని కింది కోర్టుకు హైకోర్టు సూచించింది.
ప్రభుత్వ భూమి, చెరువుల రక్షణ పేరిట హైడ్రా చేపట్టిన కూల్చివేతలు చట్టవ్యతిరేకంగా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేపట్టడాన్ని �
రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టుల్లో అడిషనల్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై వారంలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రయోజనాలకు చెందిన అంశంల�