పిటిషనర్ దరఖాస్తును 4 వారాల్లో పరిష్కరించాలి కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కుటుంబ పెద్ద సర్వీస్లో ఉండగా మరణిస్తే అతని కుమార్తెలు కూడా కారుణ్య నియామానికి
హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే కేసులో అభియోగాలు ఎదుర్కొనే తండ్రి ఆస్తులతోపాటు కొడుకు స్వార్జిత ఆస్తులను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సీజ్ చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు ఆక్షేపించింది. కొండ�
యాదాద్రి/బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్�
భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటు అభినందనీయం ట్రిబ్యునళ్లలో పరిష్కారమైన కేసుల వివరాలివ్వండి రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భూములు, �
హడావుడిగా విచారణ ముగించడం సరికాదుప్రాజెక్టుల పరిహారం కేసును పునర్విచారించాలితెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తిగా పరిగణనలోకి త�