14.87 కోట్లతో లా చాంబర్స్, క్రచ్, డిస్పెన్సరీ నిర్మాణం హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఆవరణలో న్యాయవాదుల కోసం లా చాంబర్స్ భవనం, పిల్లల సంరక్షణ కేంద్రం (చైల్డ్కేర్ సెంటర్), అత్యవసర వైద్య సేవల క
డీజీపీ| మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదుచేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల�
డెల్టా ప్లస్| డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని చెప్పారు. రాష్ట్
జల వివాద పిటిషన్లపై ఆ ధర్మాసనానికే అధికారం రోస్టర్ విధానంలో ఆ బెంచ్కే పిటిషన్ రావాలి హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జల వివాదాలపై పి
హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు బంజారాహిల్స్: ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి ఈశ్వరప్రసాద్ (87) మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. 1934 ఆగ స్టు 4న జన్మించిన �
తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి ఆపాలన్న ఏపీ రైతుల పిటిషన్పై హైకోర్టు హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేయటాన్ని ఆపేలా ఆదేశాలివ్వాలని ఏపీకి చ
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికైన పొన్నం అశోక్గౌడ్ను పలువురు గౌడసంఘాల నేతలు శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో అఖిల
కోల్కతా, జూన్ 30: సకాలంలో అఫిడవిట్ దాఖలు చేయనందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కోల్కతా హైకోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. గత నెలలో నారద స్టింగ్ ఆపరేషన్ కేసుల
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’ | విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జూలై ఒకటి నుంచి పాఠశాలల ప్రారంభంపై బుధవారం
హైకోర్టులో చెన్నమనేని రమేశ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలుహైదరాబాద్, జూన్ 22, (నమస్తే తెలంగాణ): జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నానని, ప్రస్తుతం తనకు భారతదేశ పౌరసత్వం మాత్రమే ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమన�
సర్వే చేయొచ్చు | దేవరాయాంజల్ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది.