కొత్త కోర్టులు| ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన నాలుగు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. నూతన కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ట్రైడెంట్ హోటల్) రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదిస్తూ హైదరాబాద్లోని కంపెనీ లా ట్రిబ్యునల్ గత ఫిబ్రవరి 7న ఇచ్చిన
ఆనందయ్య చుక్కల మందు | కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన కంట్లో వేసే చుక్కుల మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది.
ఆన్ని దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఫీజులపై చర్యలు తీసుకుంటున్నాం హైకోర్టుకు తెలిపిన డీహెచ్ బ్లూప్రింట్ ఇవ్వాలన్న కోర్టు విచారణ 10వ తేదీకి వాయిదా హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆక్సి�
కెనరా బ్యాంకు పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు విడిగా పిటిషన్ దాఖలు చేయొచ్చని సూచన హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులకు చెందిన జమున హేచరీస్, రాష్ట్ర ప్రభుత్వానికి
సీపీ సజ్జనార్| కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. లాక్డౌన్ మనందరి మంచికోసమేనని చెప్పారు.
హైకోర్టుకు చేరిన వైద్య నివేదిక | ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వైద్య బృందం నివేదిక వెళ్లింది. జిల్లా కోర్టు జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి ప్రత్యేక మెసెంజర్ యాప్ ద్
ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు | గుంటూర్లోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది.
కరోనా కట్టడి చర్యలు తీసుకోండి: హైకోర్టు 8 తర్వాత తీసుకొనే నిర్ణయమేంటని ప్రశ్న రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాం దవాఖానల్లో సరిపడా ఆక్సిజన్ నిల్వలు, పడకలు ధర్మాసనానికి వివరించిన అడ్వకేట్ జనరల�
హైకోర్టు స్పష్టీకరణ దర్యాప్తు అధికారం ప్రభుత్వానికి ఉన్నది జమునా హేచరీస్ వ్యవహారంలో హైకోర్టు హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): భూకబ్జా, అసైన్డ్ భూములను కాజేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈ�
నల్లగొండ సిటీ, మే 4 : కన్న బిడ్డను కిరాతకంగా చంపిన వ్యక్తికి జీవిత ఖైదుతోపాటు 6 నెలల కఠిన కారాగార శిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేశ్బాబు మంగళవారం తీర్పునిచ�