హైకోర్టు| కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం మూతపడింది. నేటి నుంచి వచ్చే నెల 2 వరకు మూసి ఉంటుందని హైకోర్టు ప్రకటించింది. మే 3 మూడు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటామని వె
జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం సందర్భంగా న్యాయవాదుల మిఠాయిల పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనక�
రాత్రి వేళల్లో పనిచేయవలసి ఉంటుందని చెప్పి మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరా? పని స్వభావం ఆధారంగా మహిళలకు ఉపాధి హక్కును నిరాకరించలేరు అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
రెండు రాష్ర్టాలకు హైకోర్టు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగి ఏడేండ్లయినా ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల విభజన ఎందుకు చేయలేదని రెండు రాష్ర్టాల బోర్డులను హైకోర్టు ప్రశ్నించ�
కరోనా రూల్స్ పట్టనివారి నుంచి వసూలు హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని కోర్టు ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసుల
టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మండలం శాంతిపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపైఒకరు పరస్పరం దాడుల�
పరిషత్ ఎన్నికలు నిలిపివేత | ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.
ప్రభుత్వం, వక్ఫ్బోర్డువి కావుతీర్పు వెలువరించిన హైకోర్టుసుప్రీంకోర్టుకు వెళ్తామన్న ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేటలోని సర్వేనంబర్ 80�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): చారిత్రక గోల్కొండ కోట, కుతుబ్షాహీ టూంబ్స్ను కాపాడేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైకోర్