రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం | సైదాబాద్ సింగరేణి కాలనీ బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వరంగల్�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ? | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన కర్ణాటక హైకోర్టులో న్యాయమ�
అత్యున్నత న్యాయస్థానానికి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వుల సవరణకు హైకోర్టు నిరాకరణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ 30 సర్కిళ్ల పరిధిలో 25 బేబీ పాండ్స్ వాటి వద్ద క్రేన్ల సాయంతో నిమజ్జనం ఠాణాల వారీగా మండపా
వరదలతో నష్టపోతే ఆదుకోరా? సంబంధం లేదని చెప్పడం శోచనీయం కేంద్ర వ్యవసాయశాఖ కౌంటర్పై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రైతుల బాగోగులు చూసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహర�
సుప్రీం కొలీజియం సిఫారసు ఒకేసారి ఇంత మందిని నియమించడం ఇదే తొలిసారి మిజోరం నుంచి మొదటిసారి హైకోర్టు జడ్జిగా మార్లీ వన్కుంగ్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశంలోని 12 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం �
శాస్త్రవేత్తలు కూడా ఇదే నమ్ముతున్నారు: అలహాబాద్ హైకోర్టు జడ్జిఅలహాబాద్, సెప్టెంబర్ 3: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచిస్తూ ఇటీవల వార్తల్లో నిలిచిన అలహాబాద్ హైకోర్టు తాజాగా మరో కీలక వ్యాఖ్య చ�
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా జీ అనుపమ చక్రవర్తి గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఉన్న ఆమెను రిజిస్ట్రార్ జనరల్�
స్కూలుకు రావాలని పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు: ప్రభుత్వం 16 నెలల తర్వాత విద్యాసంస్థలు రీ ఓపెన్ నేటి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రైవేటు విద్యాసంస్థల్లో యాజమాన్యాల ఇష్టం ప్రభుత్వ స్కూళ్లలో
Bengal post-poll violence | బెంగాల్ హింస.. తొమ్మిది కేసులు నమోదు చేసిన సీబీఐ | పశ్చిమ బెంగాల్ (West Bengal)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సం�
ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టుహైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతాల పరిరక్షణ జీవో 111పై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది. వట్టినాగులపల్ల
HighCourt | రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. వీరందరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సెప్టెంబర్ 2న హైకోర్టు సీజేగా పదవీ విరమణ చేయనున్న దశలో జస్టిస్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వేలం వేసిన 49.95 ఎకరాల కోకాపేట భూముల్లో వర్షం నీరు, మురుగునీటి పారుదలపై అధ్యయన నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హెచ్ఎండీఏ కూడా అధ్యయనం చేయాలని సూచించింది.