high court reserved judgment | హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్రెడ్డి ధర్మాసనం మూడు పిటిషన్లపై
గిరిజన విద్యా సంస్థలు | గురుకులాలు, హాస్టళ్లు ప్రత్యక్ష పద్ధతిలో పున: ప్రారంభించాలని, ఇందుకు సర్వం సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యాసంస్థల పునః�
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ముగ్గురు న్యాయవాదులు, ఇద్దరు జ్యుడిషియల్ అధికారులకు రాజస్థాన్ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. వివిధ హైకోర్టుల జడ్జిలుగా నియమించేందుకు పలువురి పేర్లను సుప్రీంకోర్టు చ�
మరో ఐదుగురు హైకోర్టు సీజేల బదిలీ కొలీజియం సిఫారసులకు ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశవ్యాప్తంగా 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు (సీజేలు) నియమితులయ్యారు. ప్రస్తుతం వీరు తాత్కాలిక సీజేలుగా లేదా జడ్జిల�
హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ పనుల నిలిపివేతకు మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేంద్రం ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడుతున్
ఖాళీలను భర్తీ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం కేంద్ర న్యాయ, రైల్వే శాఖలకు నోటీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రైల్వే ట్రిబ్యునల్లో సభ్యులను నియమించకుండా కేంద్రం కాలయాపన చేయడంపై హైకోర్టు ఆగ�
రాంచీ: జార్ఖండ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ జిల్లా జడ్జీని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన తెలిసిందే. ఆ కేసులో ఇవాళ రాష్ట్ర హైకోర్టుకు సీబీఐ ఓ విషయాన్ని చెప్పింది. కావాలనే ఆ ఆటో డ్రైవర్.. జడ్జిని �