హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ పనుల నిలిపివేతకు మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేంద్రం ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడుతున్
ఖాళీలను భర్తీ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం కేంద్ర న్యాయ, రైల్వే శాఖలకు నోటీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రైల్వే ట్రిబ్యునల్లో సభ్యులను నియమించకుండా కేంద్రం కాలయాపన చేయడంపై హైకోర్టు ఆగ�
రాంచీ: జార్ఖండ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ జిల్లా జడ్జీని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన తెలిసిందే. ఆ కేసులో ఇవాళ రాష్ట్ర హైకోర్టుకు సీబీఐ ఓ విషయాన్ని చెప్పింది. కావాలనే ఆ ఆటో డ్రైవర్.. జడ్జిని �
రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం | సైదాబాద్ సింగరేణి కాలనీ బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వరంగల్�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ? | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన కర్ణాటక హైకోర్టులో న్యాయమ�
అత్యున్నత న్యాయస్థానానికి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వుల సవరణకు హైకోర్టు నిరాకరణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ 30 సర్కిళ్ల పరిధిలో 25 బేబీ పాండ్స్ వాటి వద్ద క్రేన్ల సాయంతో నిమజ్జనం ఠాణాల వారీగా మండపా
వరదలతో నష్టపోతే ఆదుకోరా? సంబంధం లేదని చెప్పడం శోచనీయం కేంద్ర వ్యవసాయశాఖ కౌంటర్పై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రైతుల బాగోగులు చూసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహర�
సుప్రీం కొలీజియం సిఫారసు ఒకేసారి ఇంత మందిని నియమించడం ఇదే తొలిసారి మిజోరం నుంచి మొదటిసారి హైకోర్టు జడ్జిగా మార్లీ వన్కుంగ్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశంలోని 12 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం �
శాస్త్రవేత్తలు కూడా ఇదే నమ్ముతున్నారు: అలహాబాద్ హైకోర్టు జడ్జిఅలహాబాద్, సెప్టెంబర్ 3: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచిస్తూ ఇటీవల వార్తల్లో నిలిచిన అలహాబాద్ హైకోర్టు తాజాగా మరో కీలక వ్యాఖ్య చ�