అమరావతి: ఏపీ టీడీపీ అధ్యక్షుడు , ఎమ్మెల్యే కింజవరపు అచ్చెనాయుడుకు సోమవారం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎత్తివేసింది . ఈఎస్ఐ స�
అమరావతి : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకుఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు సభను నిర్వ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యత శిక్షణా కల్పనలో జరిగిన అవినీతిలో ఏ1గా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ �
ఏపీ సినిమా టికెట్ ధరల విషయంలో చిత్రసీమకు ఊరట లభించింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పాతవిధానంలోనే టికెట్ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును కల్
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మరికొద్దిరోజుల్లో ముగుస్తుంది. సోమవారం 43వ రోజు రేణిగుంట నుంచి ప్రారంభించిన పాదయాత్ర తిరుపతి వరకు కొనసాగనుంద
అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవనానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా సోమవారం శంకుస్థాపన చేశారు. అమరావతిలో ప్రస్తుతమున్న హైకోర్టు భవనం పూర్తిస్తాయి కోర్టు విధు�
call recording | ఒక మహిళ అనుమతి లేకుండా.. ఆమె భర్త అయినా సరే వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణని రికార్డ్ చేయడం ఆమె వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమేనని
అవకాశం ఇస్తే మారతాడా అనేది పరిగణించాలి మరణశిక్ష పడిన కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, డిసెంబర్ 12: నేరాన్నే కాకుండా నేరస్థుడి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవడం కోర్టుల విధి అని సుప్రీం కోర్టు పేర్క
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ రోడ్లపై మాంసం విక్రయశాలలను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఖాళీ చేయించటంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు వారిష్టమున్నది తినటాన్ని
రక్షణ శాఖ స్థలంలో ప్రైవేట్ సంస్థ కార్యకలాపాలా?కేంద్ర ప్రభుత్వం, ఆర్మీపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహంన్యూఢిల్లీ, డిసెంబర్ 10: కంటోన్మెంట్ ప్రాంతం లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రైవేట్ క్రీడాసంస్థను అన�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో తనిఖీలకు, కొవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్�