ఓబుళాపురం మైనింగ్ లీజు అక్రమాలపై నమోదైన కేసులో సీబీఐ చెబుతున్న కొత్త డాక్యుమెంట్స్ అన్నీ ప్రైవేట్ నిందితులకు సంబంధించిన పెట్టుబడుల వివరాలని, వాటితో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధం లేదని ఆమె తరఫ�
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్ష ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్తోపాటు తెలుగులో ఇవ్వాలనే ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్లోని అంబర్పేటలో గత ఆదివారం వీధికుకల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని జీహెచ్ఎంసీ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో జ్యుడిషియల్ సభ్యుల నియామకానికి సంబంధించిన నిబంధనలను తెలియజేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
కేంద్ర ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని తమపై చూపుతున్నదని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యుత్తు ఉత్పత్తి సరఫరా చెల్లింపుల వ్యవహారంలో ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించే అధికారం కేంద్రాని
ఎంఎంటీసీ నుంచి బంగారం కొనుగోళ్ల విషయంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఈ నెల 22న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఎంబీఎస్ అధినేత సుఖేశ్ గుప్తాను హైకోర్టు ఆదేశించింది.
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఈ నెల 19న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించ తలపెట్టిన ‘రూట్ మార్చ్'కు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న వై సునీల్యాదవ్ బెయిల్ పిటిషన్లో వాదనలను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.
అస్సాంలో బాల్యవివాహాలపై కఠిన చర్యల పేరుతో పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఆరెస్టులు ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని గౌహతి హైకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి కేసుల్లో నిందితుల కస్టడీ విచ
రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ప్రిలిమినరీ పరీక్షలో ఏడు మార్కులు కలుపడం ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగా లకు అర్హత సాధించిన అదనపు అభ్యర్థులకు బుధవారం నుంచి శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం �