DH Srinivasa rao | రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని పేర్కొన్నది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ల్లో పీఆర్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పీఆర్సీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఈ రో�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియజేశారు. హైకోర్టు ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ మాట
అమరావతి : ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్మెంట్పై తీసుకున్న నిర్ణయ జీవోల విడుదలపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రావు సీఎం జగన్కు అసంతృప్తి లేఖను పంప�
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, జనవరి 17 : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని, కొవిడ్ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిం
12న అత్యవసర కేసుల విచారణ హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): హైకోర్టుకు ఈ నెల 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 8, 9, 16 (శని, ఆదివారాలు) కలిపి వరుసగా 9 రోజుల సెలవుల తర్వాత 17న హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుంది. అత
కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జాగరణ దీక్ష పేరుతో డ్రామాకు తెరలేపి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్
Suspension of direct hearing cases in Telangana High Court | కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. హైకోర్టులో ప్రత్యక్ష విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
ఒడిశా హైకోర్టు సీజే మురళీధర్ కటక్: తనను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్షిప్’ వంటి పదాలను వినియోగించొద్దని ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ న్యా�
కేసు వేసేందుకు ప్రజాహితం ఉండాలి.. ప్రభుత్వంపై పదే పదే కేసులు సరికాదు రిట్లలో టెక్నికల్ అంశాలపై అవగాహనేది?.. హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకొనేందుకు ఆస
AP High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేట్ అన్ఎయిడెడ్