high court | సెంబర్ 1 నుంచి హైకోర్టులో పిటిషన్లు, కౌంటర్ పిటిషన్లు సహా ఇతర అన్ని రకాల పిటిషన్లను ఏ4 సైజ్ పేపరుపై ఇరువైపులా ప్రింట్తీసి దాఖలు
Green india challenge | హైకోర్టు ప్రాంగణంలో ఏజీ బీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగిని�
చట్టాలపై అవగాహన ఉంటే కోర్టులతో పనే ఉండదు లీగల్ సర్వీసెస్ క్యాంప్లో హైకోర్టు జడ్జి జస్టిస్ సుమలత మారేడ్పల్లి, నవంబర్ 13: కోరికల్లో నిజాయితీ ఉంటే అవి నెరవేరే అవకాశాలు అధికంగా ఉంటాయని హైకోర్టు న్యాయమ�
హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం న్యూఢిల్లీ, నవంబర్ 12: క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేయడానికి పోలీసులు ఇంకా మేజిస్టీరియల్ కోర్టు ముందు దాఖలు చేయని ముసాయిదా చార్జిషీట్పై హైకోర్టులు ఆధారపడకూ�
ఆమె కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల పరిహారం కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం హైకోర్టుకు ఏజీ వివరణ హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భునవగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మరియమ్మ మృత�
high court reserved judgment | హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్రెడ్డి ధర్మాసనం మూడు పిటిషన్లపై
గిరిజన విద్యా సంస్థలు | గురుకులాలు, హాస్టళ్లు ప్రత్యక్ష పద్ధతిలో పున: ప్రారంభించాలని, ఇందుకు సర్వం సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యాసంస్థల పునః�
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ముగ్గురు న్యాయవాదులు, ఇద్దరు జ్యుడిషియల్ అధికారులకు రాజస్థాన్ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. వివిధ హైకోర్టుల జడ్జిలుగా నియమించేందుకు పలువురి పేర్లను సుప్రీంకోర్టు చ�
మరో ఐదుగురు హైకోర్టు సీజేల బదిలీ కొలీజియం సిఫారసులకు ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశవ్యాప్తంగా 8 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు (సీజేలు) నియమితులయ్యారు. ప్రస్తుతం వీరు తాత్కాలిక సీజేలుగా లేదా జడ్జిల�