హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా జీ అనుపమ చక్రవర్తి గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఉన్న ఆమెను రిజిస్ట్రార్ జనరల్�
స్కూలుకు రావాలని పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు: ప్రభుత్వం 16 నెలల తర్వాత విద్యాసంస్థలు రీ ఓపెన్ నేటి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రైవేటు విద్యాసంస్థల్లో యాజమాన్యాల ఇష్టం ప్రభుత్వ స్కూళ్లలో
Bengal post-poll violence | బెంగాల్ హింస.. తొమ్మిది కేసులు నమోదు చేసిన సీబీఐ | పశ్చిమ బెంగాల్ (West Bengal)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సం�
ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టుహైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతాల పరిరక్షణ జీవో 111పై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని హైకోర్టు కోరింది. వట్టినాగులపల్ల
HighCourt | రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. వీరందరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సెప్టెంబర్ 2న హైకోర్టు సీజేగా పదవీ విరమణ చేయనున్న దశలో జస్టిస్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వేలం వేసిన 49.95 ఎకరాల కోకాపేట భూముల్లో వర్షం నీరు, మురుగునీటి పారుదలపై అధ్యయన నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హెచ్ఎండీఏ కూడా అధ్యయనం చేయాలని సూచించింది.
హైకోర్టులో పెరిగిన సంఖ్య మేరకు న్యాయమూర్తుల భర్తీ సుప్రీంకోర్టుకు పేర్లు సిఫార్సు: హైకోర్టు సీజే హిమాకోహ్లీ హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో కూడా జిల్లా కోర్టులను ఏర్�
ప్రజాహిత వ్యాజ్యాన్ని మూసేసిన హైకోర్టుహైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికార కేసుల్లో రైతులకు భూసేకరణ పరిహారం చెల్లింపునకు రూ.58.95 కోట్ల మంజూరు నిమిత్తం జారీచేసిన 208 జీవో సవరణకు రాష్ట్ర ప్రభుత్�
హైకోర్టుకు పోలీసుల నివేదన హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరువు హత్యలు, కాప్ పంచాయతీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో 2017 నుంచి ఇప్పటివరక�
ఫ్యామిలీ కోర్టుల్లో పలు వెసులుబాట్లు సుప్రీం మార్గదర్శకాలను పాటించాలి దిగువ కోర్టులకు హైకోర్టు సూచన హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): వైవాహిక వివాదాల కేసులను కక్షిదారులకు అనువైన కోర్టులకు బదిలీ చేయ
ధనుష్పై హైకోర్టు ఆగ్రహం తమిళ అగ్రహీరో ధనుష్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో విదేశాల నుంచి ధనుష్ దిగుమతి చేసుకున్న ఖరీదైన రోల్స్రాయిస్ కారుకు సంబంధించిన పన్ను తప్పకుండా కట్టాల్సిం