జీహెచ్ఎంసీ నోటీసులపై ఇంజక్షన్ ఆర్డర్స్ విచారణకు డుమ్మా కొడుతూ.. దర్జాగా నిర్మాణాలు పూర్తి ఆ తర్వాత కేసు ఉపసంహరణ సరిల్-16లో ఇదే తరహా 189 కేసులు కోర్టుకు వివరించిన జీహెచ్ఎంసీ విస్మయం వ్యక్తం చేసిన హైకోర�
హైకోర్టు తీర్పు రిజర్వ్ | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.
స్పష్టంచేసిన హైకోర్టు.. స్టే ఉత్తర్వుల జారీకి నిరాకరణ కోకాపేట, ఖానామెట్ భూముల అమ్మకానికి లైన్ క్లియర్ హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖ
కోర్టుల్లో అన్లాక్ ప్రక్రియకు హైకోర్టు నిర్ణయం | తెలంగాణలోని కోర్టుల్లో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అంతా విధులకు హాజరు
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు మధ్యంతర బెయిల్ | పీఎన్బీ కుంభకోణం కేసులో దేశం విడిచిపారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్ మెదక్ అర్బన్, జూలై 11: చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఏర్పాటు చేసిన పోక్�
14.87 కోట్లతో లా చాంబర్స్, క్రచ్, డిస్పెన్సరీ నిర్మాణం హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఆవరణలో న్యాయవాదుల కోసం లా చాంబర్స్ భవనం, పిల్లల సంరక్షణ కేంద్రం (చైల్డ్కేర్ సెంటర్), అత్యవసర వైద్య సేవల క
డీజీపీ| మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదుచేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల�
డెల్టా ప్లస్| డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని చెప్పారు. రాష్ట్
జల వివాద పిటిషన్లపై ఆ ధర్మాసనానికే అధికారం రోస్టర్ విధానంలో ఆ బెంచ్కే పిటిషన్ రావాలి హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జల వివాదాలపై పి
హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు బంజారాహిల్స్: ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి ఈశ్వరప్రసాద్ (87) మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. 1934 ఆగ స్టు 4న జన్మించిన �
తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి ఆపాలన్న ఏపీ రైతుల పిటిషన్పై హైకోర్టు హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేయటాన్ని ఆపేలా ఆదేశాలివ్వాలని ఏపీకి చ
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికైన పొన్నం అశోక్గౌడ్ను పలువురు గౌడసంఘాల నేతలు శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో అఖిల