కోల్కతా, జూన్ 30: సకాలంలో అఫిడవిట్ దాఖలు చేయనందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కోల్కతా హైకోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. గత నెలలో నారద స్టింగ్ ఆపరేషన్ కేసుల
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’ | విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జూలై ఒకటి నుంచి పాఠశాలల ప్రారంభంపై బుధవారం
హైకోర్టులో చెన్నమనేని రమేశ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలుహైదరాబాద్, జూన్ 22, (నమస్తే తెలంగాణ): జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నానని, ప్రస్తుతం తనకు భారతదేశ పౌరసత్వం మాత్రమే ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమన�
సర్వే చేయొచ్చు | దేవరాయాంజల్ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది.
కొత్త కోర్టులు| ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన నాలుగు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. నూతన కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ట్రైడెంట్ హోటల్) రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదిస్తూ హైదరాబాద్లోని కంపెనీ లా ట్రిబ్యునల్ గత ఫిబ్రవరి 7న ఇచ్చిన
ఆనందయ్య చుక్కల మందు | కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన కంట్లో వేసే చుక్కుల మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది.
ఆన్ని దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఫీజులపై చర్యలు తీసుకుంటున్నాం హైకోర్టుకు తెలిపిన డీహెచ్ బ్లూప్రింట్ ఇవ్వాలన్న కోర్టు విచారణ 10వ తేదీకి వాయిదా హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆక్సి�
కెనరా బ్యాంకు పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు విడిగా పిటిషన్ దాఖలు చేయొచ్చని సూచన హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులకు చెందిన జమున హేచరీస్, రాష్ట్ర ప్రభుత్వానికి
సీపీ సజ్జనార్| కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. లాక్డౌన్ మనందరి మంచికోసమేనని చెప్పారు.