పోడు భూములపై హకులను నిర్ధారించే నిమిత్తం కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా గిరిజన సంక్షేమశాఖ జారీచేసిన జీవో 140పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.
హైదరాబాద్వాసుల దాహార్తి తీర్చే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో 111 రద్దు అయ్యిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేసింది.
ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు తా గు నీటిని అందించిన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు నివేదించింది.
హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో నగరంలోని కోర్టులకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి (సైబరాబాద్ పరిధిలో
వస్తువులను ‘వాడి పడేసే (యూజ్ అండ్ త్రో)’ సంస్కృతి ఈ రోజుల్లో చాలామందిలో పెరిగినట్టే.. పెండ్లి వయసుకు వచ్చిన యువతలో కూడా ‘యూజ్ అండ్ త్రో’ పోకడ పెరిగిపోయిందని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని య�
కింది కోర్టు తీర్పుపై పోలీసుల అప్పీల్ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి జైలుపాలైన బీజేపీ ఎమ్మెల్యే రాజా
హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ హైదరాబాద్, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపునకు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాల�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్పై హైదరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రాజాసింగ్ రిమాండ్ను తిరస్కరించడాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. పోలీస
హైకోర్టు ఉద్యోగుల నిరసన హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఏపీ హైకోర్టు నుంచి ఇద్దరు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికపై తెలంగాణ హైకోర్టుకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం హైకోర్టు ఆవరణలో ఉద్యోగులు �