మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తాజాగా ఓ లైంగిక దాడి కేసులో దోషి శిక్షను జీవిత ఖైదు నుంచి 20 ఏండ్లకు తగ్గించింది. రేప్ క్రూరమైనదైనా, లైంగిక దాడి తర్వాత దోషి ఆ 4 ఏండ్ల బాధితురాలిని ప్రాణాలతో వదిలివేశా�
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కొత్త ఓటర్ల నమోదును ఆమోదించొద్దంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కొత్త ఓటర్లు నమోదు అసాధారణంగా పెరగలేదని, బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పరిషారమైనట
ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే సింబల్స్ టీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉంటున్నాయని, అలాంటి వాటిని కేటాయించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని టీఆర్ఎస్ చేసిన న్యాయపోరాటంలో థర్డ్పార్టీ జోక్యం చే
కారును పోలిన గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక గుర్తును పోలిన గుర్తును బ్
మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు
విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.
గ్రూప్ -1 పరీక్షలను ఈ నెల 16న యథాతథంగా నిర్వహించాలని, అయితే ఆ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాలనే అంశంపై తాము వెలువరించే తుది ఉత్తర్వులకు కట్టుబడి పరీక్ష ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు స్పష్
ఆరియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శిలాశాసనాలను డిజిటలైజేషన్ చేసే కాంట్రాక్ట్ పనిని నామినేషన్ పద్ధతిపై జియోఫెల్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లి�
హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలపై కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేరింది.
రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కేసీఆర్ పౌష్టికాహార కిట్ల సరఫరా టెండర్లను ఖరారు చేయవచ్చునని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప�
రాష్ట్ర హైకోర్టులో జరిగే కేసుల విచారణను అక్టోబర్ 10 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపే కేసుల విచారణను మొట్�
టీఎస్పీఎస్సీ చేపట్టిన గ్రూప్-1 ఉద్యోగ నియామకాలకు హైకోర్టు అనుమతించింది. అయితే, మహిళల రిక్రూట్మెంట్కు విడిగా రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది.
ఆస్తి కోసం కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటి వేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో హైకోర్టును ఆశ్రయించిన వృద్ధ దంపతులకు న్యాయం జరిగింది. ఎట్టకేలకు రెండేండ్ల పోరాటంలో తమ సొంత ఇంటిలోకి ఆ దంపతులు అడుగుపెట్టారు.