టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయిన కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు తెలిపింది. దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను
లైంగిక హింస వివాదంలో చిక్కుకున్న శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక వివాదంపై ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును కోరే అర్హత బీజేపీకి ఉన్నదో లేదో మంగళవారం తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసేలా తీర్పు వెలువరించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన
రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సైప్లె సొసైటీ లిమిటెడ్ ఎన్నికల వాయిదాకు ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా సహకార సంఘాల రిజిస్ట్రార్ �
మ్మెల్యేలకు ఎర కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేసని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఇది సున్నిత విషయం. దేశమంతా ఈ కేసు గురించి చూస్తున్నది. జాతీయ స్థాయి అంశమైంది. ఇలాంటి కేసుల్లో పిటిషనరే (బీజేపీ) విచారణ
ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ హైకోర్టుకు వెళితే కోర్టు దానిని ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులు కానప్పుడు ఒక పార్టీ రిట్ ఎలా వేస్తుందని ప్�
దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం... అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆకర్ష్ కమలంతో బుల్డోజ్ చేస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొన�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వేసిన ఎర వ్యవహారంలో తెలంగాణ పోలీసుల పాత్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో క్యాషాయ గ్యాంగ్ గుట్టు రట్టయ్యింది.
High court | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుల రిమాండ్కు హైకోర్టు అనుమతించింది. ముగ్గురు నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్కు అందజేయాలని �
Horse trading | అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ కింద తాఖీదులిచ్చారు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీపై నెజిజన్లు మండిపడుతున్నారు. విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ నేతల మాటలు విని న�
నెట్ఫ్లిక్స్ నిర్మించిన బ్యాడ్బాయ్ మిలియనీర్స్ డాక్యుమెంటరీపై సత్యం కం ప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు అభ్యంతరం వ్యక్తం చేసిన వివాదాన్ని 3 వారా ల్లో పరిషరించాలని కింది కోర్టును హైకోర్టు ఆద�