మణిపూర్ హింసాకాండపై కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిందని వ్యాఖ్యానించింది. శాంతిభద్రతలను అదుప�
ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ నిబంధనల ప్రకారం ఉన్నదో లేదో చూసి నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రీన�
హైకోర్టులో కొత్తగా నియమితులైన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణం స్వీకరించారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు మొదటి హాల్లో జరిగిన ఫుల్ కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే వారితో ప్రమాణం చేయిం�
Revanth Reddy | ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టోల్ టెండర్ల అంశంలో ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమేనని, టోల్కు సంబంధించిన సమాచారమంతా పబ్లిక్ డొడైన్లోనే ఉన్నదని హెచ్ఎండీఏ మరోసారి స్పష్టం చేసి�
తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున మేఘ్వాల్ వెల్లడించారు. సీనియర్ న్యాయవాదులైన లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్కుమార్ జూకంటితోపాటు హైకోర�
కర్ణాటకలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సీఎం సిద్ధరామయ్యను అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టులో కేసు దాఖలైంది. రాజ్యాంగంలోని నిబంధనలను, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నియమాలను సిద్ధరామయ్య ఉ�
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంక టేశ్వరరావుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే వరకు నెల రోజులపాటు దానిని నిలిపివేయాలంటూ వనమా దాఖలు చేసిన
భవిష్యత్తు తరాల కోసం నీటి వనరులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదనని హైకోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు తీర్పులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బఫర్జోన్ల పరిధిలో ఏవిధమైన నిర్మాణాల�
Vanama Venkateswara Rao | కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వనమా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను కొట్టివేసింది.
తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని, అప్పటి వరకు ఇకడి హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు అమలును నిలుపుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా