రాష్ట్రంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలిచామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. సహాయక చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు ప్రకటించారని నివేదించింది. ఈ వరదల వల్ల 40 మంది మరణించారని, �
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లోని 282, 293 సర్వే నంబర్లలో భూ ముల విక్రయానికి ఈ నెల 10న హెచ్ఎండీఏ నిర్వహించనున్న వేలా న్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రజాహిత వ్యాజ్యా
త మూడు నెలలకు పైగా మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. అల్లర్ల బాధితులకు సహాయ, పునరావాస చర్యలు, వైద్య సదుపాయాలతోపాటు పరిహారం అందజేతపై పర్యవేక్షణకు ముగ్గ
వితంతువు ప్రవేశంతో ఆలయం అపవిత్రం అవుతుందన్న మూఢ నమ్మకాలు నాగరిక సమాజంలో కూడా కొనసాగడం దురదృష్టకరమని శుక్రవారం మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈరోడ్ జిల్లా నంబియూర్ తాలుకాలోని ఓ ఆలయంలోకి ప్రవేశ�
సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ సాధన ఉద్యమానికి హైకోర్టు ఉద్యోగులు మద్దతు పలికారు. శనివారం హైకోర్టు ఆవరణలో నిర్వహించిన హైకోర్టు సర్వీస్ అసోసియేషన్ సమావేశంలో సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ �
తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల మెడికల్ కౌన్సెలింగ్లో ఏపీకి చెందిన ఓ విద్యార్థినికి వెబ్ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి�
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదప్రతివాదనలు ముగిశాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలపై గతం లో విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖ లు చేసింది. సుమారు 80 వేల మంది ఉపాధ్యాయుల బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం త
ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధుల పదవులకు ఎన్నికలు నిర్వహించాలన్న వ్యాజ్యంపై విచారణ మూడు వారాలపాటు వాయిదా వేయాలన్న ప్రభుత్వం వినతికి హైకోర్టు సమ్మతించింది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పోస్టులకు ఎన�
మైనర్లు సహజీవనం చేయడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్న వారు తమ భాగస్వామితో కలిసి జీవించడం అనైతికమే కాక, చట్టవిరుద్ధమని పేర్కొంది. 18 ఏండ్లు దాటిన వ్యక్తి మేజర్ అయినప
ఐదు లక్షలకు లోబడి ఆదాయమున్న ఆలయాల నిర్వహణను దేవాదాయ, ధర్మాదాయ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలనే వ్యవహారంపై ప్రభుత్వ వాదన తెలపాలని హైకోర్టు కోరింది. ఆ ఆలయాలను అనువంశిక ధర్మకర్తలు, ఆలయ వ్యవస్థాపకులు, వీరు ల�
గ్రామాల్లో కోతుల బెడద కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా పంటలను నష్టపర్చకుండా కోతుల నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించాలని సూచించి�
రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం కొనసాగుతున్నదని, త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ నియామకాలను చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్�
Diwakar Travels | బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించి నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్పై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.
భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదలు, ఇతర విపత్తులను మరింత సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు వాటి ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు జిల్లాలవారీగా శాశ్వత ప్రణాళికలను రూపొందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిం�