బిల్కిస్ కేసు దోషుల విడుదలలో మరో విస్తుగొల్పే అంశం.. కమిటీలోని 10 మందిలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే గోద్రా, ఆగస్టు 19: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై విస్తుగొల్పే క�
హైకోర్టు అతిథి గృహాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్మాణ పనులకు శంకుస్థాపన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అతిథి గ
హైకోర్టులో 10.45 గంటలకు ప్రమాణం చేయించనున్న సీజే హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): న్యాయవాదుల కోటాలో హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులుగా నియమితులైన ఆరుగురు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టులోని మొదట
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కొత్త నాయమూర్తుల నియామకాన్ని ధ్రువీకరిస్తూ శుక్రవారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుద�
కర్ణాటక యాంటి కరప్షన్ బ్యూరో(ఏసీబీ)ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏసీబీ ఆధ్వర్యంలో ఉన్న కేసులు, సిబ్బంది, అధికారులను లోకాయుక్తకు బదిలీ చేసింది. లోకాయుక్త సమర్థంగా నడవటాన�
అందుకే వేరే శాఖల్లో సర్దుబాటు 5 వేల మందిలో 56 మందే ఉద్యోగాల్లో చేరలేదు హైకోర్టుకు ప్రభుత్వం వివరణ హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వీఆర్వోలను వేరే శాఖల్లోకి సర్దుబాటు చేయడంతో ఏ ఒక వీఆర్వోకు నష్టం జరగదన�
హైదరాబాద్ : వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈనెల 5వ తేదీన హైకోర్టుకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ను మంగళవారం జారీ చేశారు. అలాగే ఈ నెల12వ తేదీ సెలవు దినాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ ఉత
ఒకే రకమైన నేరారోపణల కేసుల్లో వేరువేరు శిక్షలు విధించడం వివక్షే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రెజరీ మెడికల్ బిల్లుల జారీలో అక్రమాలకు పాల్పడిన ట్రెజరీ ఉద్యోగులపై వేరువేరు చర్యలు తీసుకోవడం సరిక�
రాష్ట్రం తరఫున సీనియర్ లాయర్ వైద్యనాథన్ వినతి విచారణ ఆగస్టు 10కి వాయిదా వేసిన ధర్మాసనం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామ సర్వే నం బర్ 46లోని 84.34 ఎ
న్యాయవాదుల కోసం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి �
న్యాయవాదులను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గౌరవం దక్కింది. తాజాగా, సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఆరుగురిలో ముగ్గురూ ఉమ్మడి �
సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం సీజేఐగా ఎన్వీ రమణ వచ్చాక 23 మంది న్యాయమూర్తులు ఇప్పటికే 17 మంది నియామకం.. బదిలీపై మరొకరు హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయవాదులను న్య�