హైదరాబాద్ : వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహా�
పదోన్నతి పొందినవారిలో మొత్తం 21 మంది జడ్జీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. వారు అదుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ రాధాకృష్ణ కృప సాగర్, శ్యాంసుందర్
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లోని భూమిని సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, ఆయన కుటుంబసభ్యులు, దర్శకుడు కే రాఘవేంద్రరావు, గోవింద్రెడ్డి తదితరులు కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని, అద
కారుణ్య నియామాలకు అవివాహిత అయిన సోదరి కూడా అర్హురాలే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగరేణి కాలరీస్లో కారుణ్య నియామకం కింద సోదరి కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది. సింగరేణిలో పనిచేసే సోదరుడు మరణ�
అగ్నిపథ్కు వ్యతిరేంగా ఎయిర్ఫోర్స్ అభ్యర్థుల పిటిషన్ న్యూఢిల్లీ, జూలై 6: భారత వైమానిక దళంలో ఉద్యోగాలకు షార్ట్లిస్టు అయిన అభ్యర్థులు అగ్నిపథ్కు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అ
‘మన ఊరుమన బడి’ పథకం కింద అవసరమై న ఫర్నిచర్ కొనుగోళ్ల టెండర్ ప్రక్రియ కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతిచ్చిం ది. ప్రభుత్వ, స్థానిక బడులకు టేబుళ్లు, గ్రీన్బోర్డులు మొదలైనవి కొనుగోలు �
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే �
క్వార్ట్ తవ్వకాల వల్ల క్షయ వ్యాధి సోకి మరణించిన 187 మంది కార్మికుల కుటుంబాలను చట్ట ప్రకారం ఆదుకొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పరిహారం చెల్ల
ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అన్ని లిక్కర్ బాటిళ్లపై ఇప్పటికే ‘ఆరోగ్య హెచ్చరిక’ చేసే సంకేతం ఉన్నదని, చట్టాల మేరకు ఇది ఉంటుందే తప్ప.. వ్యక్తిగత అభిప్రాయం, ఇష్టం మేరకు ఉండదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వక�
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ప్రమాణం చేయనున్నారు. రాజ్భవన్లో ఉదయం 10.05 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. 2019 జనవరి 1న తెలంగాణ హై
హైదరాబాద్: అమెరికా, యూరప్ దేశాలు వెళ్లేందుకు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30 నుంచి ఆగస్టు 14 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల వ్యవహారంపై విదేశీ
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని 28/1, 20, 159 సర్వే నెంబర్లల్లోని 380 ఎకరాల లేఔట్ భూమిని సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లేఔట్లో ప్రజ