రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) కేడర్ కేటాయింపులకు సంబంధించి దాఖలైన కేసుల విచారణను జూలై 3కి హైకోర్టు వాయిదా వేసింది.
జ్ఞానవాపి మసీదు ప్రహరికి ఉన్న హిందూ దేవతలను ప్రతిరోజు పూజించుకోవడానికి అనుమతి కోరుతూ వారణాసి కోర్టులో దాఖలైన పిటిషన్ను విచారించవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సచివాలయంలో జూన్ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతున్న తీరును తప్పుపడుతూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాటీవీ చానళ్లలో చర్చా కార్యక్�
రాజకీయ పదవుల్లో మాజీ జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన రెండేండ్ల తర్వాతనే గవర్నర్ లేదా ఇతర రాజకీయ పదవులు చేపట్టేలా తగిన క�
సోషల్ మీడియా ద్వారా ఎవరూ న్యాయాధికారులను కించపర్చకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయ వివాదంలో తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా అదనపు జడ్జి అవినీతిపరుడంటూ రఘువంశీ అనే వ�
Group-1 Prelims | టీఎస్పీఎస్సీ జూన్ 11న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వే సేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షను కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఏ వెం కటే�
ఖమ్మం నగరంలోని లకారం చెరువు మధ్యలో ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. తానా సహకారంతో విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామంలో కోట్ల రూపాయల విలువైన 18 ఎకరాల భూముల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఉపశమనం కల్పించింది. సర్వే నంబర్ 307లోని ఆ భూములపై హక్కులు ప్రైవేట్ వ్యక్త�
బ్యాంకుల ముందు పెద్ద లైన్లు.. ఏటీఎంల వద్ద భారీ క్యూ.. తొక్కిసలాటలు, ఎండలకు తాళలేక ప్రాణాలు విడిచిన వృద్ధులు.. ఇవీ 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల వద్ద కనిపించిన భయానక దృశ్యాలు. కేంద్ర ప్రభుత్వ తాజా అనా
నకిలీ పత్రాల ద్వారా కారుణ్య నియామకంలో ఉద్యో గం పొందిన మహిళ పట్ల ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వా రిపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదని, వీరిని సర్వీసు నుంచి తొలగించడాన్ని తప్పు బట్టలేమని స�
మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం హైదరాబాద్ అమీర్పేటలో సేకరించిన 735 గజాల స్థలానికి చెల్లించాల్సిన పరిహారాన్ని లెక్కించడంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఆ �