ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వాన (Heavy rain) దంచికొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో (Floods) పెన్�
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు కుంటలకు జలకళ సంతరించుకున్నది. అనేక చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అనేక చెరువుల్లోకి వర్షం నీళ్లు వచ్చి చేరాయి. 24 గంటల్లో �
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో తమ అధికారయంత్రాగం సిద్ధంగా ఉంద�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బుధవారం పొద్దంతా ముసురు పడింది. మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల పంట చేలల్లో నీరు చేరింది. ఆదిలాబాద్ జిల్లాలో 20.9 .., నిర్మల్ జిల్లాలో 15.1మి.మీ. వర్షపాతం నమోదైంది.
అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కుండపోతగా పడింది. రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో రికా�
ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. తాండూరు నియోజకవర్గంలో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురవ డంతో కాగ్నా, కాక్రవేణి నదుల్లో జలసవ్వడి కనిపించింది. వాగులు, చెక్డ్యాంలు, చెరువులు, కు�
షాద్నగర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. రెండ్రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి గురువారం ప్రజల ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకుండా ఇంటి వద్దనే ఉన్నారు. కురుస్తున్న వర
అల్ప పీడన ప్రభావంతో మెదక్, సంగారెడ్డి జిల్లాలను ముసురు అలుముకున్నది. పలు గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఆయా జిల్లాల్లోని జలవనరులు నిండి అలుగుపోస్తున్�
మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు కురిసిన వర్షంతో ఉమ్మడి జిల్లా తడిసి ముద్దయింది.. మొలక దశలో ఉన్న పత్తి పంటకు వర్షం ప్రాణం పోసింది. కంది, పెసర పంటలకు ఊపిరిపోసింది. వరి నాట్లకు మార్గం సుగమం చేసింద�
క్షణం ఆగకుండా పొద్దంతా కురిసిన వానతో వరంగల్, హనుమకొండ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. రెండు జిల్లాల్లో వరుసగా 2.7, 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నల్లబెల్లిలో 5.3, అత్యల్పంగా రాయపర్తిలో 1.2సె.మీ వర్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ముసురేసుకున్నది. సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం ఏకదాటిగా కురుస్తూనే ఉన్నది. వరదలు లేకపోయినప్పటికీ భూమి పదును అయినట్లు వాతావారణ శాఖ పేర్కొంది.
Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో చోట కొండ చరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పో�
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల నుంచి జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. సీజన్ మొదలైన నెలన్నర తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కురుస్తున్న వర్షానికి క�
ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా వానలు దంచికొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడ చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్న�