Heavy rain | భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపపథ్యంలో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎ�
రెండు రోజుల నుంచి వర్షం ఏకధాటిగా, కుండపోతగా కురుస్తున్నది. వరంగల్ జిల్లాలో 27.2 మిల్లీమీటర్లు, హనుమకొండలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరి మండలంలోని కల్లెడలో 158.5 మిల్లీమీటర్ల వర్షం క
మరో రెండు రోజుల పా టు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశా ఖ సూచించిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు.
ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. వరదముంపు ప్రాంతాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీ�
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
వర్షాల నేపథ్యంలో పంటల రక్షణకు వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Rain | హైదరాబాద్ జంటనగరాల పరిధిలో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుండగా.. నగరాన్ని నల్లటి ధట్టమైన మేఘాలు కమ్మేశాయి. నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, కొండాపూర్, మాదాపూర్, హబ్స�
Gas Cylinders: వందకు పైగా గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటన గుజరాత్లో జరిగింది. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా ఆ రాష్ట్రానికి ఐంఎడీ వార్నింగ్ ఇచ్చింద
కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతోపాటు స్థానికంగా కురుస్తున్న వానలకు కృష్ణాలో భారీగా వరద వచ్చి చేరుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టికి శనివారం సాయంత�
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వాన (Heavy rain) దంచికొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో (Floods) పెన్�
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు కుంటలకు జలకళ సంతరించుకున్నది. అనేక చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అనేక చెరువుల్లోకి వర్షం నీళ్లు వచ్చి చేరాయి. 24 గంటల్లో �
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో తమ అధికారయంత్రాగం సిద్ధంగా ఉంద�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో బుధవారం పొద్దంతా ముసురు పడింది. మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల పంట చేలల్లో నీరు చేరింది. ఆదిలాబాద్ జిల్లాలో 20.9 .., నిర్మల్ జిల్లాలో 15.1మి.మీ. వర్షపాతం నమోదైంది.