Delhi Fog | దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. అంతలోనే కుండపోత వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవహించింది.
వరుస వర్షాలు అన్నదాతల రెక్కల కష్టాన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి. వారం నుంచీ కురుస్తున్న చెడగొట్టు వానలతో ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీరని పంట నష్టం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ అకాల వాన
ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలతో గ్రేటర్లో జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఆదివారం సైతం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన దంచికొట్టింది.
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. నగరంలో గంటపాటు ఏకధాటిగా వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లు జలమయమయ్యాయి.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆదిలాబాద్, జైనాథ్, తాంసీ, తలమడుగు, బేల మండలాలతోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం (Rain) కురుస్తున
భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈదురు గాలులతో భారీ వర్షం కురియడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లుకూలిపోగా నాలాలు పొంగి ఇండ్లలోకి వరద నీరు చే�
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గంటన్నరపాటు వాన దంచికొట్టింది. భారీ వర్షంతో పలు బస్తీలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఆరున్నరకు ఆగింది.
ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెల�
heavy rain | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఈదురుగాలులతో వర్షం దంచికొడుతున్నది. మరో వైపు రాబోయే రెండు గంటలు వర్షం కొనసాగే అవకాశం ఉందని, ప్రజలెవరూ ఇండ్లను నుంచి బయటకురావొద్దని సూచించారు. మంగళవారం రాత్రి పలుచోట్ల ఈ
యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.
CM KCR | వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల�
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బత