విపత్తులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలో సమర్థంగా విధులు నిర్వర్తించినట్టు ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు. రెండు రోజుల్లో 26 రెస్క్యూ కాల్స్ అందుకొని 1,518 మందిన�
భారీ వర్షం జిల్లాను ముంచెత్తింది. మునుపెన్నడూ లేని రీతిలో బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహించాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. అత్యధికంగా సూర్యాపేట జ
Heavy Rains | “కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అందరం ఫీల్డ్లోనే ఉన్నాం.. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రజలు కూడా పోలీసులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలి”.. అని సైబరాబాద్ ప
Heavy rain | భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపపథ్యంలో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎ�
రెండు రోజుల నుంచి వర్షం ఏకధాటిగా, కుండపోతగా కురుస్తున్నది. వరంగల్ జిల్లాలో 27.2 మిల్లీమీటర్లు, హనుమకొండలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పర్వతగిరి మండలంలోని కల్లెడలో 158.5 మిల్లీమీటర్ల వర్షం క
మరో రెండు రోజుల పా టు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశా ఖ సూచించిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు.
ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. వరదముంపు ప్రాంతాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీ�
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
వర్షాల నేపథ్యంలో పంటల రక్షణకు వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Rain | హైదరాబాద్ జంటనగరాల పరిధిలో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుండగా.. నగరాన్ని నల్లటి ధట్టమైన మేఘాలు కమ్మేశాయి. నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, కొండాపూర్, మాదాపూర్, హబ్స�
Gas Cylinders: వందకు పైగా గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటన గుజరాత్లో జరిగింది. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడా ఆ రాష్ట్రానికి ఐంఎడీ వార్నింగ్ ఇచ్చింద
కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతోపాటు స్థానికంగా కురుస్తున్న వానలకు కృష్ణాలో భారీగా వరద వచ్చి చేరుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టికి శనివారం సాయంత�