భారీ వర్షాలు, వరదల తాకిడికి దక్షిణ తమిళనాడు కకావికలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సోమవారం �
Chennai Rains | మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే తమిళనాడు చెన్నై (Chennai)ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజంతా వాన పడింది. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనజీవనానిక�
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాన్ కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా చిరుజల్లులు కురిశాయి. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. కనిష్ఠ �
మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం (Chennai Airport) నీటమునిగింది.
మిగ్జాం తుఫాను (Michaung Cyclone) ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచాలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లి, దమ్మపేట, కూస�
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రైతులు ఆందోళనకు చెందుతున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో ధాన్యం రాశులను కాపాడుకునేందుకు పరదాలు కప్పి అప్రమత్తమవుతున్నారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం మధ్యాహ్నం నుండి ఎడ తెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో సాయంత్రం జరగవలసిన కార్తీకమాస లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి ప్రత్యేక పూజా కార్యక్రమాలు రద్దయినట్ల
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఈ నెల 5న ఏపీలో తీరం దాటనున్నది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 5న ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ�
తెలంగాణలో ఆదివారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం మరింత తీవ్రమైంది. ఇది తుఫానుగా మారి ఆంధ్ర ప్రదేశ్ కోస్తాలోని నెల్లూరు-మచిలీపట్నం మధ్య సోమవారం తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా, రోడ్లపై నీరు నిలిచింది. థానే, ఫాల్ఘర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పిడుగులతో భారీ వర్షం కురిసింది.