మనకు ఉపయోగించేందుకు అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనలో చాలా మంది రీఫైన్ చేయబడిన నూనెలనే ఎక్కువగా వాడుతుంటారు. పూర్వకాలంలో మన పెద్దలు గానుగలో ఆడించిన నూనెలను వాడేవారు.
ఎల్లప్పుడూ బరువును నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని మనం రోజూ తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారాలను తీసుకుంటేనే మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఈమధ్య కాలంలో చాలా మంది కివి పండ్లను కొని తింటున్నారు. గతంలో సూపర్ మార్కెట్లలోనే లభించే ఈ పండ్లను బయట వ్యాపారులు కూడా విక్రయిస్తున్నారు. డెంగీ లేదా విష జ్వరాలు వచ్చిన వారికి ఎక్కువగా కివి పం
ద్రాక్ష పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ద్రాక్ష పండ్లలోనూ మనకు పలు రకాలు లభిస్తుంటాయి. ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగుల్లో ఉండే ద్రాక్ష పండ్లను చాలా మంది కొంటుంటారు.
ముల్లంగి మనకు రెండు రకాలుగా లభిస్తుంది. తెలుపు రంగులో ఉండే ముల్లంగి ఒకటి అయితే.. పింక్ రంగులో ఉండే ముల్లంగి ఇంకో రకం. కానీ మనకు తెలుపు రంగులో ఉండే ముల్లంగి మాత్రమే మార్కెట్లో కనిపిస్తుంది.
అధిక బరువు తగ్గించుకోవడం కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఎక్కువ కాలం జీవించడం కోసం కూడా చాలా మంది రోజూ వ్యాయామం చేస్తున్నారు. ఎంతటి ఉరుకుల పరుగుల బిజీ యుగం ఉన్నప్పటికీ వ్యాయామం కోసం చా
మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అతి పెద్ద అవయవం లివర్. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు, ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి లభించేందుకు, శరీరానికి
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ఇవి ధర కూడా తక్కువగానే ఉంటాయి. అందుకని పేద నుంచి ధనిక వర్గాల వారి వరకు అందరూ ఈ పండ్లను ఎక్కువగా �
మహిళలు హార్మోన్ల సమస్య కారణంగా తరచూ అనేక అనారోగ్యాలను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ కారణంగా వారు అనేక ఇబ్బందులు పడుతుంటారు. యుక్త వయస్సు నుంచి మెనోపాజ్ దశ వరకు అనేక సం�
నట్స్ పేరు చెప్పగానే మనకు ముందుగా బాదంపప్పు, జీడిపప్పు గుర్తుకు వస్తాయి. వీటిని మనం తరచూ ఉపయోగిస్తుంటాం. మసాలా వంటకాల్లో వీటి పేస్ట్ను వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంద�
చూసేందుకు మనకు కొన్ని రకాల పండ్లు అంత ఆకర్షణీయంగా కనిపించవు. కానీ అలాంటి పండ్లు ఇచ్చే ప్రయోజనాలు మాత్రం బోలెడన్ని ఉంటాయి. వాటిల్లో రాంబుటాన్ అనే పండ్లు కూడా ఒకటి. ఇవి పురుగులను పోలిన ఆకారంలో
రోజూ ఉదయం చాలా మంది బ్రేక్ ఫాస్ట్లో భాగంగా ఇడ్లీ, పూరీ, దోశ వంటి వాటిని తింటుంటారు. అయితే ఆరోగ్యవంతులు ఈ ఆహారాలను తింటే ఏమీ కాదు, కానీ రోగాలతో బాధపడుతున్నవారు మాత్రం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసు�
మనకు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. బొప్పాయి పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లను తింటే జీర్ణ సమస్యలు ఉండవు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడ�