నిద్రలో తలెత్తే శారీరక సమస్యల్లో చేతులు, కాళ్లు మొద్దుబారినట్టు అనిపించడం చాలామందికి అనుభవమే. తాత్కాలికమే అయినప్పటికీ, తరచుగా జరుగుతుంటే మాత్రం దీన్ని సీరియస్గానే తీసుకోవాలి. చేతులు, కాళ్లు మొద్దుబార
మన దేశానికి చెందిన ఎంతో మంది నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల్లో సీఈవోలుగా, ఇతర అత్యున్నత స్థానాల్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంతటి స్థాయికి చేరుకోవడం సాధారణ ప
ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో చాలా సైన్స్ దాగి ఉంది. అలాగే హిందువులు కూడా వారంలో తమకు ఇష్టమైన రోజు లేదా ఇష్టదైవానికి పూజ చేసిన రోజు ఉపవాసం �
బయట మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు లభిస్తుంటాయి. చాలా మంది సహజంగానే యాపిల్, అరటి పండ్లు, ఇతర పండ్లను అధికంగా తింటుంటారు. అయితే మనకు ఎప్పటినుంచో మార్కెట్లో అందుబాటులో ఉన్న పండ్లను మాత
మూత్రాశయ ఇన్ఫెక్షన్లు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. మూత్ర విసర్జన చేసే విధానం వల్ల ఇవి ఎక్కువగా వస్తుంటాయి. కొందరు పురుషులు కింద కూర్చుని మూత్ర విసర్జన చేస్తుంటారు.
చాలా మంది రోజూ కప్పుల కొద్ది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. టీ, కాఫీలలో కెఫీన్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని సేవిస్తే మ�
పూర్వకాలంలో మన పెద్దలు అనేక రకాల ఆహారాలను తినేవారు. వాటిల్లో అవిసె గింజలు కూడా ఒకటి. ఇవి శరీరానికి ఎంతో బలాన్నిస్తాయి. మన పెద్దలు ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు. కనుక వారికి ఈ గింజలు అమితమ�
మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే కూరగాయల్లో క్యారెట్లు కూడా ఒకటి. క్యారెట్లను చాలా మంది పచ్చిగా తినేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. క్యారెట్లను కూరల్లోనూ వేస్తుంటారు.
సాయంత్రం పూట చాలా మంది జంక్ ఫుడ్ తినేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అనేక రకాల చిరుతిళ్లను తింటుంటారు. పానీ పూరీ, బజ్జీలు, పునుగులు లేదా బేకరీ ఐటమ్స్ను తింటుంటారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తింటుండాలి. అప్పుడే ఎలాంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. పోషకాల విషయానికి వస్తే మనకు విటమిన్లు, మినరల్స్ కూడా అవసరం అవుత�
మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కానీ అలాంటి మొక్కల గురించి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో ఈ మొక్కలను విరివిగా ఉపయోగిస్తుంటారు. అనేక ఔషధాల తయారీలోనూ వాడుతుంటారు.
ఎర్ర కందిపప్పు.. దీన్నే మైసూర్ పప్పు అని కూడా అంటారు. కొందరు మసూర్ పప్పు అంటారు. దీన్ని కూడా కొందరు తింటుంటారు. అయితే కంది పప్పు అంటే సాధారణ పప్పునే ఎక్కువ శాతం మంది తింటారు.
అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. అందులో భాగంగానే డైట్ పాటించడంతోపాటు వ్యాయామం కూడా చేస్తుంటారు. అయితే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గాలంటే అందుకు పలు ఆహారాలు �