సాయంత్రం అయిందంటే చాలు, చాలా మంది ఏ చిరుతిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలను సాయంత్రం స్నాక్స్ గా తింటుంటారు. అలాగే బేకరీ ఆహారాలను కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
ఉల్లిపాయలు లేకుండా అసలు ఎవరూ వంట చేయరు. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటారు. రోజూ చేసే కూరల్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉండాల్సిందే. కొందరు ఉల్లిపాయలను రోజూ పచ్చిగానే తింటుంటారు.
మన శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు ఏ విధంగా అయితే అవసరం అవుతాయో మన మెదడుకు కూడా పోషకాలు అవసరం అవుతాయి. చాలా మంది మెదడు ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు.
దంతాల నొప్పి అనేది సహజంగానే చాలా మందికి తరచూ వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, విరిగిన దంతాలు లేదా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల దంతాల నొప్పి వస్తుంది.
వయస్సు పెరుగుతున్న కొద్దీ చాలా మందికి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇది సహజమే. ఇలాంటి అనారోగ్య సమస్యల్లో ఎడిమా కూడా ఒకటి. పాదాల వాపులనే ఎడిమా అంటారు. ఈ సమస్య వస్తే పాదం మొత్తం వాపుల�
వయసు పెరుగుతున్న కొద్దీ సాధారణంగానే అందరిలో క్యాల్షియం తగ్గుతుంది. దీంతో ఎముకలు బలహీనపడి,పటుత్వం కోల్పోవడం కూడా సహజమైన విషయమే. కాకపోతే ఈ సమస్య ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించేది. ఈ మధ్యకాలంలో మాత్ర
నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మందికి చికెన్ అంటే ఇష్టం ఉంటుంది. మటన్ కన్నా చికెన్ను ఇష్టపడి తినేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. చికెన్తో వివిధ రకాల వంటకాలను తయారు చేసి తింటారు. బయటకు వెళితే పలు �
చాలా మంది రోజూ టీ, కాఫీలను తాగుతుంటారు. వాతావరణం చల్లగా ఉంటే వీటిని మరికాస్త ఎక్కువగానే తాగుతారు. అయితే రోజుకు 2 కప్పులకు మించి టీ లేదా కాఫీ తాగితే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్త�
ప్రతి ఏడాదిలాగానే ఈ సారి కూడా వర్షాకాలం వచ్చేసింది. కానీ కాస్త ముందుగానే ఈ సీజన్ ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలకు అనువైన వాతావరణం ఉండడంతో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రంగా వర్షాల�
పసుపు.. దీన్నే గోల్డెన్ స్పైస్ అని కూడా అంటారు. భారతీయులు ఎంతో కాలం నుంచి పసుపును తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. పసుపును పోషకాలకు గనిగా చెబుతారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యతన�
సంతాన లేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని కలవరపెడుతోంది. చాలా మంది దంపతులు సంతానం కోసం పరితపించిపోతున్నారు. పిల్లలు కలగడం లేదని వాపోతున్నారు. ఏం చేసినా కూడా సంతాన భాగ్యం పొందలేకపోతున్నామ
దేశంలో అనేక రాష్ట్రాలకు చెందిన వారు ఇంగువను తమ వంటల్లో వేస్తుంటారు. ఇంగువను వేయడం వల్ల కూరలకు చక్కని వాసన, రుచి వస్తాయి. ముఖ్యంగా పులిహోర, చారు వంటివి చేసినప్పుడు కచ్చితంగా ఇంగువను వేస్
మెంతులను మనం వంట ఇంటి పోపు దినుసులుగా ఉపయోగిస్తున్నాం. మెంతుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం మెంతులకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. మెంతులు కేవలం రుచి కోసమే కాక ఔషధంగా కూడా పనిచేస్త